సికింద్రాబాద్ విధ్వంసం వెనక టిఆర్ఎస్ : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న వారికి ఇది కనిపించలేదా అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ప్రశ్నించారు. అధికార పార్టీ కావాలనే చేయించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. నల్గొండ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీలు, కార్యవర్గ సమావేశానికి దుబ్బాక…
