NEWS

NEWS

తమిళనాడుకు పాకిన అగ్నిపథ్‌

‌వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద యువత నిరసన చెన్నై,జనవరి16: సైనిక నియామకాల కోసం అగ్నిపథ్‌ ‌పథకం దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. రోజుకో రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీంపై అన్ని ప్రాంతాల అభ్యర్థుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్న బిహార్‌ ‌లో.. నిన్న సికింద్రాబాద్‌ ‌లో అలజడులు సృష్టించిన…

దిశలేని పథకం అగ్నిపథ్‌

‌యువతకు అండగా కాంగ్రెస్‌ ఉం‌టుంది అహింసా పద్దతిలోనే పోరాట ఉండాలి యువతకు సోనియా భరోసా న్యూ దిల్లీ ,జూన్‌18: ‌కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీమ్‌కు దిశలేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యువత స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె…

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌‌యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…

అగ్నిపథ్‌పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం

సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ ‌విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు న్యూ దిల్లీ ,జూన్‌18: అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ ‌పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు…

నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా

సికింద్రాబాద్‌ ‌ఘటన వెనక కుట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టిన బిజెపి ఎంఎల్‌ఏలు రఘునందన్‌, ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే…

సికింద్రాబాద్‌ ‌దాడి ఘటన దురదృష్టకరం

ట్విట్టర్‌లో స్పందించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌మిటిటరీ ప్రవేటీకరణలో భాగమే అగ్నిపథ్‌ : ‌కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన దాడి ఘటనపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రోజు జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. నరేంద్ర…

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…

దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్రం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న తరుణంలో వివిధ వర్గాలు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పందిస్తూ దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, అగ్నివీర్‌ ‌స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ…

గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : అగ్ని పథ్‌ ‌పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్‌ ‌రావు డాక్టర్లను ఆదేశించారు. పోలీసుల కాల్పులు, లాఠీచార్జ్‌లో గాయపడిన 13 మందిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్సను అందించాలని గాంధీ…

టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల విధ్వంసం

సికింద్రాబాద్‌ ‌ఘటన కుట్రలో భాగమే రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌బండి బాసర పర్యటనను కామారెడ్డి వద్ద అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలో కుట్ర ఉందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆర్మీ విద్యార్థులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం…