పథకం ప్రకారమే సికింద్రాబాద్ అల్లర్లు
అణచివేయడంలో పోలీసుల ప్రేక్షక పాత్ర మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖలతో పోస్టులు ఇష్టమున్న వాళ్లే అగ్నిపథ్ లో చేరొచ్చు..చాలా దేశాల్లో ఇలాంటి పథకం ఉంది విడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : అగ్నిపథ్ పథకంపై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం…
