NEWS

NEWS

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యుల ప్రమాణం

న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌టిఆర్‌ఎస్‌ ‌తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ ‌వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం…

కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉండదు

కర్నాటక రాష్ట్ర విభజన ఉండదు మంత్రి ఉమేశ్‌ ‌కత్తి వ్యాఖ్యల్లో కొత్తే లేదు కర్నాటక సిఎం బసవరాజ్‌ ‌బొమ్మై వెల్లడి బెంగళూరు, జూన్‌ 24 : 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్టాల్రు ఏర్పడుతాయనే మంత్రి ఉమేష్‌ ‌కత్తి వ్యాఖ్యలపై కర్నాటక సిఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఎట్టి పరిస్థితిలోను రాష్ట్ర విభజన ఉండదని…

భూకంపంలో ఆదుకునేందు సామాగ్రి పంపిణీ

అఫ్ఘాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం న్యూ దిల్లీ, జూన్‌ 24 : అఫ్ఘనిస్తాన్‌కు భారత్‌ ‌మరోసారి ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘనిస్తాన్‌కు ఇండియా.. వివిధ రకాల పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో పరికరాలు, సహాయ సామాగ్రిని కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి…

శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్‌ ‌చౌదరి

అనర్హత వేటు నోటీసులపై మండిపడ్డ ఏక్‌నాథ్‌ ‌ముంబై, జూన్‌ 24 : ‌మహారాష్ట్రలో క్షణానికో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్‌ ‌నాథ్‌ ‌షిండేకు ఎమ్మెల్యేల బలం క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో…

గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీ తదితరులకు సిట్‌ ‌క్లీన్‌చిట్‌

‌సమర్థించిన సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు న్యూ దిల్లీ, జూన్‌ 24 : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్‌ ‌చీట్‌ ‌ను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని సవాల్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీ ఈషాన్‌ ‌జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్‌ను…

‌ద్రౌపది ముర్ము ఎంపికతో ఆదివాసీలకు గుర్తింపు

ఆ ఘనత బిజెపిదే అన్న బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా

27న నామినేషన్‌ ‌సిన్హాకు జడ్‌ప్లస్‌ ‌భద్రత కల్పించిన కేంద్రం న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ ‌వేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాకు కేంద్ర •ం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్‌ ‌కేటగిరి భద్రత కల్పించింది. సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌పేరుతో ప్రజల్లో వైషమ్యాలు

అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలి బిజెపి, మోడీ తీరుపై మండిపడ్డ మంత్రులు రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా సతీష్‌ ‌రెడ్డి బాధ్యతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌డబుల్‌ ఇం‌జన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమేందుకు మోడీ సర్కార్‌…

నేను అందరివాడిని… మంత్రి కేటీఆర్‌

కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు బిసి కుల సంఘాల బాధ్యులతో, జిల్లా ఆడ్వకేట్లతో మంత్రి కేటీఆర్‌ ‌సమావేశం తనను ఇంత వాణ్ణి చేసిన ఈ గడ ప్రజల రుణం తీర్చుకుంటానన్న మంత్రి సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‘‌హైదరాబాద్‌లో పెరిగినోన్ని, కాన్వెంట్‌లో చదివినోన్ని. కుల, మత పిచ్చి లేదు. రాజకీయాల్లోకి వొచ్చాకే కులాలు, మతాల…

సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌స్వతంత్ర జర్నలిస్ట్, ‌సామాజిక కార్యకర్త కె.సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి(2021) ఎంపికయ్యారు. సామాజిక కార్యకర్త భాషా సింగ్‌ ఆం‌గ్లంలో రచించిన ‘‘అన్‌ ‌సీన్‌’’  ‌పరిశోధనాత్మక గ్రంథాన్ని ‘‘అశుద్ధ భారత్‌’’ ‌పేరుతో తెలుగులోకి అనువదించిన  కె.సజయకు  ఈ పురస్కారం లభించింది. డా.చంద్రశేఖర్‌ ‌కంబర్‌ అధ్యక్షతన కమిటీ 22 పుస్తకాలను…