NEWS

NEWS

ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్‌

‌చంచల్‌గూడ జైలుకు తరలింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్‌ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్దారించారు. అతనిని అరెస్టు…

రాష్ట్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం

ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలి ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి…

‌ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం

మరో 13 దవాఖానాలకు ఎన్‌క్వాష్‌ ‌సర్టిఫికెట్లు నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌కు ‘‘లక్ష్య’’ గుర్తింపు స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం గణనీయంగా పెరిగిన నాణ్యతా ప్రమాణాలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో…

మోదీ 19 ఏళ్లుగా మౌనంగా బాధను భరించారు

గరళాన్ని దాచుకున్న శివుడిలా ఉన్నారు గుజరాత్‌ అల్లర్లపై సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా న్యూ దిల్లీ, జూన్‌ 25 : ‌గుజరాత్‌ అల్లర్ల కేసుపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా…

రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు – అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి

తిరుమల, జూన్‌ 25 : ‌స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆయన అధికారులతో సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

మత్తుకు యువత చిత్తు

‘‘మత్తు సేవిస్తున్న వారిలో అధిక శాతం యువత ఉన్నట్లు పలు నివేదికలలో వెల్లడైంది. మత్తుకు బానిసై మానసిక కుంగుబాటుకు లోనై బలవన్మరనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా యువతను పెడదోవ పట్టిస్తున్నది పబ్‌ ‌లనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపై పరిమితికి మించి స్పీడ్‌ ‌లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ తర్వాత కటకటాల…

కొరోనా డెత్‌ ‌బెల్స్

కొరోనా మాయావి మనిషి బలహీనత ఎరిగినట్లుంది ప్రాణం రుచి మరిగినట్లుంది అందుకే రూపాలు ఏమార్చి విచ్చలవిడిగా రెచ్చిపోతుంది కనుమరుగైనట్లు నటించి అంతలోనే విజృంభిస్తుంది దేశమంతటా వ్యాపిస్తూ డేంజర్‌ ‌బెల్స్ ‌మోగిస్తుంది మానవహననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు నిదర్శనం కళ్లెదుట చావు పొంచి ఉన్నా లెక్కచేయక సంచరించే వైఖరి ఆరోగ్యనిపుణుల హెచ్చరికలు పెడచెవిన…

మత్తు బాబులకు పిల్లలు పుట్టడం కష్టమే

‘‘‌మత్తు మందు ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసైతే అది చంపే దాకా వదిలి పెట్టదు. అంతేకాదు ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికీ ప్రమాదమే. కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది.’’ గంజాయితో స్కిజోఫ్రెనియా, మానసిక స్థితి అధ్వాన్నం సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా  యువకులను మత్తులో ముంచుతున్న…

న్యాయవ్యవస్థ ` రాజకీయాలు

పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం అనుకోలేదు. సమాజం మారవలసి ఉంది అని మొట్టమొదట  గుర్తించిన…

సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత సుబ్బారావు అరెస్ట్

‌విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆయనను బోయిగూడ రైల్వే…