NEWS

NEWS

ఎట్లుంది ఇక్కడ… తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా

బాగుంది..సమస్యలేమీ లేవు సర్‌..‌తెలంగాణను గుర్తుపెట్టుకుంటాం రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం సందర్భంగా బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు సంభాషణ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం అనంతరం బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. బీహారీ నుంచి…

దేశంలో ఆగని కొరోనా కేసుల పెరుగుదల

తాజాగా 17,073 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కొరోనా టెస్టులు చేయగా..దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కొరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి…

ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌…

అమరావతి భూములు అమ్ముకునే హక్కు ఎక్కడిది

రాజధాని కట్టకుండా భవనాలు లీజుకెలా ఇస్తారు శ్మశానం అనిచెప్పిన భూములను ఎలా అమ్ముతారు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ చంద్రబాబు అమరావతి, జూన్‌ 27 : అమరావతి భూములు,భవనాలు అమ్మె హక్కు ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఓ శ్మశానం అన్న వ్యక్తికి అమ్ముకునే హక్కుఎక్క డిదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.…

చదువుతోనే మన తలరాత మార్చుకోవచ్చు

అమ్మఒడి నిబంధనల మేరకు 1.14 శాతం మందికి కట్‌ ‌పిల్లలను రెగ్యుర్‌గా బడికి పంపాలని తల్లులకు సూచన బైజూస్‌తో ఒప్పందంతో పిల్లలకు అత్యున్నత విద్య శ్రీకాకుళం పర్యటనలో అమ్మఒడి కింద నిధులు జమ శ్రీకాకుళం, జూన్‌ 27 :‌బడికి వెళ్తేనే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉం‌టుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లకు విద్యనుచేరువ చేసే…

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి.…

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం న్యూ దిల్లీ, జూన్‌ 27 :…

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు

న్యూఢిల్లీ, జూన్‌ 27 : ‌బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్‌ ‌చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. మద్యం మత్తులో జరిగే నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ డ్రైవ్‌లో 607 మంది పబ్లిక్‌ ‌ప్రదేశాల్లో మద్యం…

యుపి ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ అసమర్థత బయటపడింది

ముస్లింలు ఇలాంటి పార్టీలకు వోటేయొద్దు.. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్య హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 2 లోక్‌ ‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌ ‌వాది పార్టీకి పరాభవం తప్పలేదు. అజంగఢ్‌, ‌రాంపూర్‌ ‌రెండు స్థానాల్లో ఓటమి పాలైంది. ఇక్కడ రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో…

రెబల్స్‌పై సిఎం ఉద్దవ్‌ ‌థాక్రే చర్యలు

9 మంది మంత్రలు శాఖలు తొలగింపు ముంబై, జూన్‌ 27 : ‌మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన చీఫ్‌, ‌సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ ‌మంత్రుల శాఖలను తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. శివసేన తిరుగుబాటు గ్రూపు నేత ఏక్‌నాథ్‌ ‌షిండే…