మన ఊరు/బస్తీ – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు
రూ.7,289 కోట్లతో 3 ఏండ్లలో 26,065 పాఠశాలల్లో మౌళిక వసతులు 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ది పైలట్ ప్రాజెక్టు కింద రూ.3.57 కోట్లతో చేసిన పనులతో కార్పొరేట్ పాఠశాలల కు ధీటుగా మారిన 4 ప్రభుత్వ పాఠశాలలు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో…

