NEWS

NEWS

నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్సెన్షన్‌ ఎత్తివేత

స్పీకర్‌ ఓం‌బిర్లా అనుమతితో సభ ఆమోదం ••న్యూ దిల్లీ, ఆగస్ట్ 1 : ‌లోక్‌సభలో ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదల పై సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని సభ్యులకు స్పీకర్‌ ఓం ‌బిర్లా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ…

‘‘‌జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య’’

నేడు వెంకయ్య జయంతి భారతీయులు సగర్వంగా, సగౌరవంగా తలెత్తి వందనం చేసే, భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. స్వాతంత్య్ర సమరయోధునిగా, వ్యవసాయ, భూగర్భ ఖనిజ శాస్త్రవేత్తగా, జపనీస్‌ ‌భాషా బోధకునిగా, చిత్రకారునిగా, వివిధ దేశాల పర్యాటకునిగా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన వెంకయ్యను భారతీ యులంతా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం…

88‌వ వసంతంలో కాలిడిన తెలుగు నేలపై జర్నలిజానికి అడ్డా ఎ బి కె

ఆయన జర్నలిస్టు మాత్రమే కాదు. సాహిత్య వేత్త, తత్వచింతకుడు, పీడిత జనపక్ష పాతి, ఉద్యమశీలి. మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖలతోనూ ఆయనకు పరిచయం ఉంది. తెలుగు పత్రికా రంరంలో అతి విశిష్ట స్థానం పొంది, సాధారణ జనచైతన్య దిగంతరేఖను విస్తృతం చేస్తున్న వ్యక్తి ఎ.బి.కె. వసంత ఋతువులో అన్ని పూలగంధాలను పూసుకుని విహరించే వాయువులాంటిది…

దిల్లీకి వెళ్లి ఏం చేశారు

బాసర ట్రిపుల్‌ ఐటి సమస్యలను పట్టించుకోరా సిఎం కెసిఆర్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు యాదగిరి గుట్ట నుంచి బండి మూడవ విడత సంగ్రామ యాత్ర చేరికల జాబితాతో దిల్లీకి ఈటల, డికె అరుణ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారని రాష్ట్ర…

సహాయం అడిగితే రశీదులు అడుగుతున్నారు

బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు డా.అర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 01 : ఇటీవల గోదావరి వరదల్లో చిక్కుకుని ముంపుకు గురైన గ్రామాలను బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌సందర్శించారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముంపు గ్రామాల…

దిల్లీకి చేరుకున్న రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌ముఖ్యనేతలు… ఏఐసిసి జనరల్‌ ‌సెక్రటరీ వేణుగోపాల్‌తో భేటీ

హైకమాండ్‌ ‌పిలుపుతో దిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు సోమవారం సాయంత్రం ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతలుగా…

కేంద్రం తీరు దుర్మార్గం

రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు మెదక్‌లో మంత్రి నిరంజన్‌తో కలసి ఎరువుల రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం మెదక్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు కేద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ…

మంకీపాక్స్ ‌తొలి మరణంతో కేంద్రం అప్రమత్తం అనుమానిత కేసుల్లో వైద్య పరీక్షలు

తిరువనంతపురం, ఆగస్ట్ 1 : ‌దేశంలో మంకీపాక్స్‌తో తొలి మరణం నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఇలాంటి కేసులను సత్వరం గుర్తించిచికిత్సలు అందించాలని రాష్టాల్రకు ఆదేశించింది. ఇప్టపికే పలు సూచనలు చేసింది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన యువకుడు(22) మంకీపాక్స్ ‌కారణంగా ఆదివారం చనిపోయాడు. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ యువకుడి…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లుభారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూ దిల్లీ, అగస్టు 1 : జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48 వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో గరిష్ఠమని కూడా వెల్లడించింది. గతేడాది జులైలో వసూలైన…

కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో అతలాకుతలం

వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు శ్రీనగర్‌, ఆగస్ట్ 1 : ‌జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. కథువా జిల్లాలో సంభవించిన మెరుపు వరదల వల్ల ముగ్గురు కొట్టుకుపోయారు. సల్లాన్‌ ‌ప్రాంతానికి చెందిన దేవ్‌ ‌రాజ్‌, ‌బబ్లూ, కమల్‌…