NEWS

NEWS

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా…

మహనీయుల త్యాగాలు భవిషత్‌ ‌తరాలకు తెలియాలి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 21: ‌దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్‌ ‌పేట్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని చంద…

అత్యంత వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు

 నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్‌ ‌లోని వివిధ వాయిద్య విధ్వంసులచే 75 పార్కులలో ఏర్పాటు చేసిన ‘‘శుభోదయం -మార్నింగ్‌ ‌రాగాస్‌’’ ఆహ్లాదపరచాయి.హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ , గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మరియు తత్వ ఆర్టస్, ‌హైదరాబాద్‌ ‘‘‌స్వతంత్ర…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న నిజామాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్‌ 10‌న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌…

ఆగస్ట్ 22 ‌న అల్లూరి పోరాటానికి వందేళ్ళు…..

  మన్యం పోరాటాలకు మనుగడ ఏది ఆజాదీ కా అమృతోత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను సంస్మరించుకునే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు 125 వ జయంతుత్సవాలను, పలు కార్యక్రమాలను ఇటీవల భీమవరం, మోగల్లు, లంబసింగి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 75 ఏళ్ల తరువాత మరుగున పడిన స్వాతంత్య్ర సమర…

మువ్వన్నెల మూడు రంగుల జెండా

మువ్వన్నెల ముడురంగుల జెండా మురిసిపోతున్న తరుణం రేపరేపాలాడుతు,రేయిలో నీతిమాలి నిదరోతున్న యువతకు స్పూర్తిని నింపే తరుణం, మతం మతం అంటూ మందబుద్ధితో మాట్లాడేవారికీ చెంపపెట్టున చరిపిస్తూ,కులం కులం అంటూ కులగజ్జి కుంగుబాటులో వున్నా మానసికరోగులను మాటలతో మందగిస్తూ,జాతి అంటే నే మాది అని నిరూపించుటకు, నేడు గడప గడప నా భారతీయుల ఐక్యతను చాటిచెప్పుటకు మా…

‌త్రివర్ణ పతాకం సాక్షిగా..!

ఎందరో అమరుల ప్రాణత్యాగం మరెందరో యోధుల పోరుఫలం వెరసి దేశ స్వతంత్రం సంప్రాప్తం ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత స్వాతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవం విధిగా జరుపుదాం అదేరీతిగా సమీక్ష చేసుకుందాం నేటికి ప్రజాస్వామ్య భారతంలో ఆశయ బీజాలు అంకురించలేదు ప్రగతి ఫలాలు పరిపక్వం కాలేదు సమైక్య సుమాలు అరివిరియలేదు స్వేచ్ఛ గాలులు వీచలేదు సరికదా! ఇంకా…

భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం) దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష…

అసమాన కలం యోధుడు షహీద్‌ ‌షోయబుల్లా ఖాన్‌

‌నేడు షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌వర్ధంతి పెన్నును గన్నుగా మార్చి,  అక్షరాలను బుల్లెట్లుగా ప్రయో గించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో  నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికిం చిన షోయబ్‌ ఉల్లా ఖాన్‌ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణ ప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే…

ఆ 11 ‌మంది రేపిస్టులను మళ్లీ జైలుకు పంపండి..!

సుప్రీమ్‌ ‌కోర్టుకు 6 వేల మంది పౌరులు, హక్కుల సంఘాలు, కార్యకర్తలు, తదితరుల లేఖ ! బిల్కిస్‌ ‌బానో అత్యాచారం కేసులో రేపిస్టుల విడుదలను వ్యతిరేకిస్తూ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 20 : ‌బిల్కిస్‌ ‌బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 6 వేల మంది సుప్రీమ్‌ ‌కోర్టుకు లేఖ…