NEWS

NEWS

నగరంలో బతుకు భారం

‘‘ఇక్కడ అపార్ట్మెంట్స్ ‌లో 10 ఫ్లాట్స్ ఉం‌డని, వంద ఫ్లాట్స్ ఉం‌డని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్‌ ‌బిల్డింగ్‌ ‌లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు.  చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.’’ 1960, 70 దశకాలలో పుట్టిన వాళ్లంతా ఇప్పుడు…

ఇకపై అంతా సులువు !

‘‘‌రాజకీయాలలోకి వస్తున్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడేవారు అసలు సిసలైన కార్పొరేట్‌ ‌ప్రతనిధులు లేదా స్వయంగా వ్యాపారాలు, ఆర్టిక సంస్థలు కల్గిన ఉన్నవారు. వారు రాజకీయాలలోకి వస్తున్నది ప్రజా సేవ ముసుగులో తమ తమ ఆర్థిక లాభాల పరిరక్షణ కోసం, పెంపొందించుకునేందుకు మాత్రమే.’’ ‘‘కాగల కార్యం  గంధర్వులు చేసినట్లు’’.  ఇది సుపరియమైన తెలుగు సామెత. కోరిన లాభం…

ఎ‌ర్రజెండా ఉనికి ప్రశ్నార్థకం కానుందా..

తన జీవితకాలంలో భారతదేశానికి రానటువంటి కార్ల్ ‌మార్కస్ ‌కి అర్థమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేటి కమ్యూనిస్టు నాయకత్వానికి ఎందుకు అర్థంకాట్లేదో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఈ ఎర్రజెండాల పార్టీల పయనం ఎటువైపు? క్షీణిస్తున్న ఎర్రజెండా అస్థిత్వానికి మునుగోడు ఉపఎన్నిక ఎడారిలో ఎండమావి లాంటిది. ఒకప్పుడు మునుగోడు గడ్డ ఎర్రజెండా అడ్డ. ఏ ఊరు…

అమిత్‌ ‌షా ఎన్టీఆర్‌ ‌భేటీలో రాజకీయాలకు ప్రాధాన్యం లేదు

అల్లూరి, ముంబై, అగస్ట్ 22 : ‌హైదరాబాద్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా ను జూ. ఎన్టీఆర్‌  ‌కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత నిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌చిత్రంలో ఎన్టీఆర్‌ ‌నటన నచ్చడంతో అమిత్‌ ‌షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్‌ ‌సినిమా  అంశాలే మాట్లాడుకున్నారని,…

మహా పంచాయత్‌కు రైతుల పిలుపు

న్యూ దిల్లీ, ఆగస్ట్ 22 : ‌దేశంలో రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరు సాగించిన రైతులు… ఇప్పుడు నిరుద్యోగంపై సమరశంఖం ఊదారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై అసంతృప్తితో నేడు ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద మహా పంచాయత్‌ ‌పేరుతో రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో…

ఉజ్జయిని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భోపాల్‌, ‌ముంబై, అగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. చిన్నారులు నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్‌ ‌స్కూల్‌కు బస్‌లో వెళుతుండగా ఉన్హెల్‌ ‌పట్టణం జిర్నియా ఫత వద్ద రోడ్డు…

దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు

న్యూ దిల్లీ, ముంబై, అగస్ట్ 22 : ‌దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,48,960కి చేరాయి. ఇందులో 4,37,23,944 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,368 మంది మరణించారు. మరో 97,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కొరోనాకు…

పోలవరం బకాయిలు విడుదల చేయండి

ప్రధాని మోదీని కోరిన సిఎం జగన్‌ ‌ముగిసిన ఒకరోజు పర్యటన న్యూ దిల్లీ, అగస్ట్ 22 : ‌పోలవరం బకాయిలను…15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ ‌కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్‌ ‌దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు…

బీహార్‌లో దారుణ ఘటన

బాలికను కిడ్నాప్‌ ‌చేసి సామూహిక అత్యాచారం పాట్నా, అగస్ట్ 22 : ‌బాలికను కిడ్నాప్‌ ‌చేసిన ఆరుగురు దుండగులు నాలుగు రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరకు రైల్వే స్టేషన్‌ ‌వద్ద వదిలి వెళ్లారు. బీహార్‌లోని బక్సర్‌ ‌జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మురార్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని…

ఘనంగా ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు

ఎల్బీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ఆకట్టుకున్న వార్సి బ్రదర్స్ ‌ఖవ్వాలి ఉర్రూతలూగించిన శంకర్‌ ‌మహదేవన్‌ ‌గానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :: ‌భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు,…