NEWS

NEWS

మునుగోడులో మునిగేది ప్రజలా.. పాలకుల..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు విప్లవోద్యమాలకు పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్లలో మునుగోడు ఒకటి. 1967 సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా ఏర్పడి అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు పైగా అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా కొనసాగుతుంది. ఈ సెగ్మెంట్‌ ‌పరిధిలో 6 మండలాలు…

సాహితీ వాచస్పతి దాశరథి

నేడు దాశరథి రంగాచార్య జయంతి తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది.…

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…

పేట్రేగిపోతున్న మతోన్మాదం మంటకలిసిన మానవత్వం..!

‘‘‌నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’…

నగరంలో బతుకు భారం

‘‘ఇక్కడ అపార్ట్మెంట్స్ ‌లో 10 ఫ్లాట్స్ ఉం‌డని, వంద ఫ్లాట్స్ ఉం‌డని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్‌ ‌బిల్డింగ్‌ ‌లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు.  చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.’’ 1960, 70 దశకాలలో పుట్టిన వాళ్లంతా ఇప్పుడు…

ఇకపై అంతా సులువు !

‘‘‌రాజకీయాలలోకి వస్తున్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడేవారు అసలు సిసలైన కార్పొరేట్‌ ‌ప్రతనిధులు లేదా స్వయంగా వ్యాపారాలు, ఆర్టిక సంస్థలు కల్గిన ఉన్నవారు. వారు రాజకీయాలలోకి వస్తున్నది ప్రజా సేవ ముసుగులో తమ తమ ఆర్థిక లాభాల పరిరక్షణ కోసం, పెంపొందించుకునేందుకు మాత్రమే.’’ ‘‘కాగల కార్యం  గంధర్వులు చేసినట్లు’’.  ఇది సుపరియమైన తెలుగు సామెత. కోరిన లాభం…

ఎ‌ర్రజెండా ఉనికి ప్రశ్నార్థకం కానుందా..

తన జీవితకాలంలో భారతదేశానికి రానటువంటి కార్ల్ ‌మార్కస్ ‌కి అర్థమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేటి కమ్యూనిస్టు నాయకత్వానికి ఎందుకు అర్థంకాట్లేదో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఈ ఎర్రజెండాల పార్టీల పయనం ఎటువైపు? క్షీణిస్తున్న ఎర్రజెండా అస్థిత్వానికి మునుగోడు ఉపఎన్నిక ఎడారిలో ఎండమావి లాంటిది. ఒకప్పుడు మునుగోడు గడ్డ ఎర్రజెండా అడ్డ. ఏ ఊరు…

అమిత్‌ ‌షా ఎన్టీఆర్‌ ‌భేటీలో రాజకీయాలకు ప్రాధాన్యం లేదు

అల్లూరి, ముంబై, అగస్ట్ 22 : ‌హైదరాబాద్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా ను జూ. ఎన్టీఆర్‌  ‌కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత నిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌చిత్రంలో ఎన్టీఆర్‌ ‌నటన నచ్చడంతో అమిత్‌ ‌షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్‌ ‌సినిమా  అంశాలే మాట్లాడుకున్నారని,…

మహా పంచాయత్‌కు రైతుల పిలుపు

న్యూ దిల్లీ, ఆగస్ట్ 22 : ‌దేశంలో రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరు సాగించిన రైతులు… ఇప్పుడు నిరుద్యోగంపై సమరశంఖం ఊదారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై అసంతృప్తితో నేడు ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద మహా పంచాయత్‌ ‌పేరుతో రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో…

ఉజ్జయిని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భోపాల్‌, ‌ముంబై, అగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. చిన్నారులు నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్‌ ‌స్కూల్‌కు బస్‌లో వెళుతుండగా ఉన్హెల్‌ ‌పట్టణం జిర్నియా ఫత వద్ద రోడ్డు…