NEWS

NEWS

మనోవసంతాలతో…

బ్రతుకు ఇంధనాలుగా మనం సృష్టించుకున్న ఆర్థిక బంధనాల్లో చిక్కుకొని మన అనుబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి… స్వచ్ఛమైనజి ఆత్మీయ ఆలింగనాలు అదృశ్యమైపోతున్నాయి… కన్నీరు తుడిచి పన్నీరు చిలికించే పరస్పర పలకరింపులు కలలుగా మిగిలిపోతున్నాయి… మనిషి మనోకాలుష్యం కాఠిన్యపు కరిమబ్బులై ‘జీవితం వెన్నెల’ను కప్పేస్తుంటే అలజడుల తిమిరాలు అంతటా అలుముకుంటున్నాయి… అతనిని ఆవహిస్తున్న ఆధిపత్యపు కాంక్ష యుద్ధోన్మాదమైజి అవనిని ఆవహిస్తోంది……

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

కరీంనగర్‌ ‌సాహితీ వేత్త గౌతమ రావు యాదిలో ఆయన ఒక సాహితీ పట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్‌ ‌కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు.…

పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు నిషేధం

ఉద్రిక్తతల నేపథ్యంలో సౌత్‌జోన్‌ ‌డీసీపీ సాయి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌హైదరాబాద్‌ ‌పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్‌జోన్‌ ‌డీసీపీ సాయి తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ ‌వి•డియాలో వదంతులను నమ్మొద్దన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యల వల్ల ఓ వర్గం మనోభావాలు…

హైదరాబాద్‌లో అల్లర్లకు సీఎం కుట్ర

లిక్కర్‌ ‌స్కామ్‌పై చర్చను దారి మళ్లించేందుకు తెగబడుతున్నాడు సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబం చీకటి దందాలు బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న వైనం రాళ్లు, రాడ్లతో అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు 27న హన్మకొండ ఆర్టస్ ‌కాలేజీలో జరిగే బహిరంగ సభకు…

ఈడి దాడుల్లో దొరికిన ఎకె 47 రైఫిళ్లు

రాంచీ,అగస్ట్ 24: ‌నగదు కోసం సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ అల్మారాలో ఈ రైఫిళ్లు బయటపడ్డాయి. ఝార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సొరెన్‌ ‌సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ ‌కేసును దర్యాప్తు…

కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు

ఒకరు మృతి.. పలువురికి గాయాలు నల్లగొండ, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో రియాక్టర్‌ ‌పేలడంతో ఈ ప్రమాదం చోటుచేకున్నట్లు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో…

బీహార్‌లో రాజకీయ కలకలం

నితీశ్‌ ‌బలపరీక్షకు ముందే స్పీకర్‌ ‌రాజీనామా అవిశ్వాస తీర్మానం నోటీసులతో రాజీనామా చేసిన విజయ్‌ ‌కుమార్‌ ‌సిన్హా ఆర్జెడీ నేతల ఇళ్లపై సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ దాడులకు భయపడేది లేదన్న మాజీ సిఎం రబ్రీదేవి పాట్నా, ఆగస్ట్ 24 : ‌బీహార్‌ ‌రాజకీయాలు మరోమారు చర్చగా మారాయి. ఓ వైపు నితీశ్‌ ‌బలపరీక్ష, అంతకుముందే స్పీకర్‌…

‘ఆటా’ ఆధ్వర్యంలో ఇండియా డే పెరేడ్‌

‌ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 24 : ‘‘‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ అసోసియేషన్స్(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో ‘‘అమెరికా తెలుగు ఆసోసియేషన్‌( ఆటా), న్యూయార్క్‌లో భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్‌లో యావత్‌…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

‌నేడు మగ్దూం మొహియుద్దీన్‌ ‌వర్ధంతి హైదరాబాద్‌ ‌సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. ‌భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌డొంక తెలుగు రాష్ట్రాల్లో కదుతులున్న తీగ

స్కామ్‌పై స్పందించాలన్న బిజెపి ఎంపి జివిఎల్‌ ‌విశాఖపట్టణం, ఆగస్ట్ 24: ‌లిక్కర్‌ ‌స్కామ్‌పై దిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాలో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్‌ ‌నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.…