Day May 8, 2026

తెలంగాణలో పొలిటికల్ వార్!

Karimnagar BJP BRS Fight

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ-కాంగ్రెస్ గులాబీ ఆఫీసులపై దాడులు సుబేదారిలో కేటీఆర్ పై కేసు నమోదు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా నిప్పుకణికల్లా మారాయి. గురువారం కరీంనగర్‌లో మొదలైన సెగ(Karimnagar BJP BRS Fight) , శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దావాగ్నిలా విస్తరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్…

మైనారిటీల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ క‌ళాశాల‌లు

Minority Welfare Telangana

మంచి ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌కు ప్రోత్సాహకాలు మూసీ అభివృద్దిలో గుడితో పాటు మ‌సీదు, చ‌ర్చి, గురుద్వారాల నిర్మాణం మైనారిటీ సంక్షేమ శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, మే 8 : మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు…

ఆగస్టు నాటికి మూసీ పునరుజ్జీవ పనులు

Musi River Rejuvenation

తొలి దశలో రూ.7,055 కోట్లతో అభివృద్ధి.. 2027 డిసెంబర్ నాటికి పూర్తి మనుషులను దూరం చేయం.. భాగస్వాములను చేస్తాం: సబ్ కమిటీ స్పష్టం ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఆలైన్‌మెంట్‌లో మార్పులు రబ్బర్ డ్యామ్ నమూనాను పరిశీలించిన మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 8 : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు…

ఐపీఎస్ అధికారి భార్య హత్య.. నేపాలీ గ్యాంగ్ పనే!

IPS Officer Wife Murder

చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం నేపాలీ గ్యాంగ్ పనే అని పోలీసుల అనుమానం క్లూస్ దొరికాయి.. త్వరలోనే పట్టుకుంటాం: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే 8: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ ‌నగర్‌లో రిటైర్డ్ ‌డీజీ వినయ్‌ ‌రంజన్‌ ‌రాయ్‌ ‌సతీమణి తనుజా (55) హత్య (IPS Officer Wife Murder)కు గురయ్యారు. ఈ హత్యకు…

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

BRS leader KTR criticizes Modi and Rahul

నరగంలో వరుస హత్యలు ఆందోళనకరం బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే8: రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌(KTR) తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌యంత్రాంగం మొత్తాన్ని…

శాంతిభద్రతల రక్షణలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్

Harish Rao

ఎన్‌సీఆర్‌బీ గణాంకాలతో బట్టబయలైన భయానక పరిస్థితి దేశంలోనే ‘సైబర్ నేరాల’ అడ్డాగా మన రాష్ట్రం..  ఐఏఎస్ క్వార్టర్స్‌లోనే హత్యలా? మహిళలు, చిన్నారుల రక్షణ ఏదీ?  హోంమంత్రిగానూ ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం:  మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని,…

కొడంగల్‌ను ‘నందనవనం’గా మారుస్తా

CM Revanth Reddy

దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి విద్యా హబ్‌గా లగచర్ల.. 6 నెలల్లో సిమెంట్ పరిశ్రమలు ఏడాదిన్నరలోపు ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పూర్తి ముఖ్య‌మంత్రి రేవంత్ ‌రెడ్డి కొడంగ‌ల్‌లో 430 పడకల హాస్పిటల్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్‌,‌ప్రజాతంత్ర, మే 8: “దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా ఈ నియోజకవర్గాన్ని…

‘వర్ణ’మాల!

మెరుపు తీగెలు “మీకు కులం లేకపోతే హగ్ చేసుకోండి!” అని పేపరు బోర్డుమీద రాసి పట్టుకు నిలబడిందో పదేళ్ళ పాప. ఆమె పక్కనే మరో యిద్దరు ఆడపిల్లలు. బహుశా ముగ్గురూ స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా అవే మాటలున్న తెల్లకాగితాలు పట్టుకు నిలబడివున్నారు. ఎండ తీవ్రంగానే వుంది. తీవ్రంగానే మేమూ వున్నామన్నట్టు చెమటలు పోస్తూ పట్టుదలగా ఆ…

ఆయన పలుకే.. కోటి రతనాల వీణ

dhasarathi

వాక్యం ఆలోచనలో పుడుతుంది. కానీ అది జీవితంతో మమేకమై రచనలో నిలబడుతుంది. చిన్నవాక్యాలే ప్రపంచాన్ని మార్చాయి. ‘నినాదం’ ఒకగొంతులో మొదలవుతుంది క్రమంగా అది ప్రజలగుండెల్లో నినదిస్తుంది. ఎందుకంటే నినాదం మామూలుది కాదు. అది అగ్నికణం దాన్ని పలికితే ప్రపంచం వెలిగిపోతుంది. ఒక నినాదం ఎగిసి మనసును తాకుతుంది, ఆ మనసు లక్షలగుండెలను మేల్కొలుపుతుంది. అప్పుడే అది…