ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి బండారి లక్ష్మారెడ్డి వెళ్లి కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ని అడిగితెలుసుకున్నారు.
మాజీ సిఎం కేసీఆర్ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
