Tag telugu news

ఇక్కడ మీకేం పని..?

Dispute between officials of both states regarding reading at Nagarjuna Sagar Dam

‌తెలంగాణ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 :  ‌నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్‌ ‌కుడి కాలువ వాటర్‌ ‌లెవల్స్…

ధరలు స్వారీ చేస్తున్నాయి…!

India deteriorating economy day by day

ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలెవీ? నానాటికీ దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84 రూపాయలు దాటింది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు, పప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు.…

కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు

బలహీనవర్గాలకు మేలు జరగొద్దని బిజెపి, బిఆర్‌ఎస్‌ అభిమతం : మంత్రి శ్రీధర్‌ బాబు తమ అధినేత రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం…

ఈనెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు

Praja Palana Vijayotsavalu

చివ‌రిరోజు డిసెంబర్ 9న వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, వివ‌రాలు వెల్ల‌డించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 9 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావొస్తున్నందున‌ ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

మ‌హారాష్ట్ర‌ ఎన్నికల్లో మోస‌పూరిత బీజేపీని ఓడించండి : సీఎం రేవంత్ రెడ్డి

Maharastra Elections

ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్ కు త‌ర‌లించారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బిజెపి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు.. ముంబై ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు వొచ్చే ఎన్నిక‌ల్లో మోస‌పూరిత బిజేపీ పార్టీని ఓడించి తగిన…

రాష్ట్రానికి కేసీఆర్ కొడుకే యాక్టింగ్ సీఎం

ఎన్నో స్కాముల్లో కేటీఆర్ నిందితుడని తేలినా.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు సంగెం వద్ద కాదు… మూసీ బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి…

18 ‌నుంచి బిసి కమిషన్‌ ‌బహిరంగ విచారణలు

కమిషన్‌ ‌దృష్టికి వొచ్చిన అంశాలపై నివేదిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌7: ‌రాష్ట్రంలో వెనుకబడిన కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్‌ ఈ ‌నెల 18వ తేదీ నుంచి బహిరంగ విచారణలు తిరిగి ప్రారంభించనుంది. తొలుత అక్టోబర్‌లో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 28 ‌నుంచి నవంబర్‌ 13 ‌వరకు ఉమ్మడి జిల్లాలు, కమిషన్‌ ‌కార్యాలయంలో అన్ని…

దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు దివాలా

రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్‌  ‌ప్రభుత్వంపై ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత…

వాస్తు పేరుతో రేవంత్‌ ‌పూటకో మార్పు..

వాస్తు దోషం ఉందని ఒక్క గేట్‌ ‌మార్చేందుకు రూ.4 కోట్లు ఖర్చు ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేపడుతున్న వాస్తు మార్పులపై మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు స్పందించారు. నాడు కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీన్‌ ‌టెక్నాలజీ,…