Tag telugu news

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బట్టబయలు

మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకంగా వోటేశారు బీఆర్ఎస్ అవినీతి కేసులను ఏంచేశారు..? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4:  తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని,  ఆ రెండు పార్టీల మధ్య…

దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ..

Jupalli Krishna Rao

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌న్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. శుక్ర‌వారం పాన‌గ‌ల్…

నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తాం

Minister Seethakka

తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది నష్టపోయిన పంటల నివేదిక అందించండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అమృతండా, లక్ష్మిపూర్, కర్లపల్లి,…

మానవీయ అంతర్లయ…

వివిధ రకాల ప్రాధామ్యాల లతో కవుల పరంగా నేటి కవిత్వ సృష్టి జరుగుతున్నది. ఒకరికి వస్తువు, మరొకరికి శిల్పం ముఖ్యం. ఇంకొందరు రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ కవిత్వం రాస్తున్నారు.సంక్షిప్తత, గుప్తత, నవ్యత కవుల కవిత్వానికి విశిష్టతను తీసుకొస్తాయన్నది సాహిత్య విమర్శకుల సూచన. వస్తువులో, అభివ్యక్తిలో వైవిధ్యాన్ని సంతరింపజేసుకుని కవిత్వాన్ని సృజిస్తున్న కవయిత్రి డాక్టర్‌ ‌కొండపల్లి నీహారిణి. సమాజానికి…

‘‌హెచ్‌సీయూ’ వర్ధిల్లాలి

తుపాకి మీద కూర్చున్న ‘ కాసు’ల కింద మంట పెట్టిన నాటి ప్రత్యేకోద్యమ తెలంగాణ నెత్తుటి సూర్యుల తొలి అమరపు విజయమిది యవనాక్షర త్యాగాలకు స్వేచ్ఛావరణ నివాళిది సజల జ్వాజ్వల్య ప్రాణ వసంతాల జాతరిది ఆ మట్టి కణకణం అమరుల తెలం’గానం’ ఆవరణంతా అక్షరాలు మొలిచి అమరుల ఆశయానికి ఊపిన పచ్చటి భూమి జెండాలైనాయి లేళ్ళు…

‘‘‌కంచ’’ను మేస్తే…

కంచెలను తొలగిస్తమంటే మిమ్ముల కాడెడ్లమై మా మెడలమీదకు ఎక్కించుకున్నం మీరే ‘‘కంచ’’ను మేస్తరని తెలుసుకోలేకపోయినం మీరు రంగమెక్కేముందటి మీ రూపాన్ని గతకాలపు భయం కళ్ళతో జూశిన మేము నీదుత్త వేషమేనని మరిశిపోయినం మీరు రంగమెక్కి ఆడుతుంటే ఒక్కొక్కటిగా యెలిసిపోతున్న రంగుల్లోకెళ్ళి మీ అసలు రూపం బుసలు కొడుతుంది అధికారం రూపకమంతా ఎప్పటికైనా ఒకటేనని బోధపడుతుంది అయ్యా……

ఓ ‌మగువ నీకు వందనం

మహిళా అంటే ఒక శక్తి సృష్టికి మూలం మహిళ మహిళతోనే మనుగడ మరువలేము నీ త్యాగం!! ఆమె సహనానికి మారుపేరు అక్క చెల్లి అమ్మగా తనదైన పాత్ర మహిళా నీకు శతకోటి వందనాలు ఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!! ఆమె ఒక అమ్మ ఒక నాన్న ఆమె పొద్దుతో పోటీ పడుతుంది కాలంతో పోటీ పడుతుంది ఆమె…

రాష్ట్ర ప్రజలకు అందుబాటులో రెండు విమానాశ్రయాలు

Two airports available to the people of the state

 కొత్తగా ఆదిలాబాద్‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌, భూ సేకరణలో మామునూరు ఆలస్యం  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) రాష్ట్రంలో  త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్‌ ‌విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో…

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి..

బీసీ రిజర్వేషన్లపై ఆయనకు చిత్తశుద్ధి లేదు.. ఇది మరోసారి నిరూపితమైంది.. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి దిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి…