Tag telugu news

‌ప్రభుత్వ పాఠశాల విద్య ముఖచిత్రం మారాలి

దిల్లీ, సింగపూర్‌, ‌ఫిన్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌యూకే  స్కూళ్లను  అధ్యయనం  చేస్తాం.. : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు •ఉన్నతాధికారులతో విద్యా  సంస్కరణలపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 :  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసు• •ళ్లడం ద్వారా పా• ••శాల విద్య ముఖ చిత్రాన్ని సమూల ంగా మార్చాలని…

రాజస్థాన్‌తో రాష్ట్ర సర్కార్‌ ‌భారీ ఒప్పందం

సింగరేణి చరిత్రలో చారిత్రక ఘట్టం రాజస్థాన్‌ ‌విద్యుత్‌ ‌శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్‌ ‌ప్రాజెక్టులపై ఒప్పందం •1500 మెగావాట్ల సోలార్‌, 1600 ‌మెగావాట్ల థర్మల్‌ ‌ప్లాంట్ల ఏర్పాటు •ఇది చరిత్రాత్మక ఒప్పందం : డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క •పరస్పర సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు : రాజస్థాన్‌ ‌సీఎం భజన్‌ ‌లాల్‌ ‌శర్మ హైదరాబాద్‌,…

తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి •కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి •పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి •రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి.. •జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన…

సమన్యాయం పై పార్టీల మూడు స్తంభాలాట

వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేదెప్పుడు…? 2024 సంవత్సరం లోక్‌సభ సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకులు రాహుల్‌ ‌గాంధీ సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం జరగడం లేదనే చర్చను లేవనెత్తారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కూడా రాహుల్‌ ‌గాంధీ కామారెడ్డి…

‌వేసవి ప్రారంభం ముందే కోతలు…

విద్యుత్‌ ‌సమస్యలను  క్షేత్రస్థాయిలో పరిశీలించాలి! విద్యుత్‌ ‌కోతలతో రైతులు, సామాన్య ప్రజానీకం నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు. మసిపూసి మారేడుకాయ చందంగా ఇప్పుడు విద్యుత్‌ ‌వ్యవస్థ తయారయ్యింది. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అప్పుడే సమస్యలు తీరుతాయి. గత కెసిఆర్‌  ‌ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ ‌పేరుతో ఊదరొగట్టింది. అప్పులు చేసి విద్యుత రంగాన్ని కుప్పచేసిన వారు…

పావన ధామం యాదగిరి గుట్ట

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam

‘‘యాదగిరి గుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు, భక్తకోటికి తెలిసిన ఆత్మీయ స్థలం, దివ్యక్షేత్రం. అనాది నుంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్ర మయినది. పరమ ఉత్కృష్టమయినది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పేరు వినగానే, యాదగిరి లక్ష్మినరసింహాస్వామిని దర్శించగానే కన్నుల ముందు కన్పించేది తెలంగాణ స్వరూపం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ అస్తిత్వం..’’…

 పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

Wanaparthy MLA Megha Reddy

రాయలసీమను రత్నాల చేసి, తెలంగాణను ఎండబెట్టిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి…

ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

CM Revanth Reddy

“ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ… ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను … ఆస్వాదిస్తూ పెరిగా… ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని… ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..” పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్.. వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్…

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…