Tag telugu news online

రోడ్డుపైనే ఆగిన రాజధాని డీలక్స్ బస్సు 

Rajdhani Deluxe bus

ఎస్సై వెంకట్ ప్రజల సహాయంతో పక్కకు నెట్టిన వైనం ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 09 జెడ్ 8082 నెంబర్ గల రాజధాని డీలక్స్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఆమనగల్లు చేరుకోగానే బస్టాండ్ సమీపంలో చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. బస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు…

కళ్లు చెదిరేలా ఎయిర్‌ ‌షో..

ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్‌ జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం  జరిగిన ఎయిర్‌ ‌షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్‌ అజయ్‌ ‌దాశరథి…

సవాళ్లను ఎదుర్కోవడంలో భారత వాయుసేన దిట్ట

సరిహద్దుల్లో వాయుసేన సేవలు అనిర్వచనీయం ప్రజాపాలన విజయోత్సవాల్లో వాయుసేన ప్రదర్శన అద్భుత ఘట్టం భారతవాయుసేన, సూర్యకిరణ్‌ ‌బృందం సేవలు స్ఫూర్తి దాయకం ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం వైమానిక ప్రదర్శన మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో ఏరోబాటిక్‌ ‌టీం కెప్టెన్‌ ‌సూర్యకిరణ్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారథి భేటి కెప్టెన్‌గా తన…

ఈ ‌శతాబ్దానికి కేసిఆర్‌ ఒక్కడే తుగ్లక్‌

ఎ‌ర్రవెల్లిని రాజధానిగా,  ఫాంహౌస్‌ను సెక్రటేరియట్‌గా మార్చారు •పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడా దోపిడీ •ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రెవెన్యూ చట్టం •రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైద్రాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ధరణి పోర్టల్‌ ‌ప్రక్షాళనకు చర్యలు చేపడుతూనే, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు…

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు…

పోలీస్‌ ‌బేస్‌ ‌క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…

ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలి

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూ :రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ •మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై సమీక్ష హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 8 :  ‌గురుకులాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని,  ఆహారంలో నాణ్యత తప్ప నిసరిగా ఉండాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఏంజెపి…

బిఆర్‌ఎస్‌ ‌నియంతృత్వ పాలనను బద్దలు కొట్టాం

అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కృషి •మంథని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపా లనేదే తమ  లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు స‌ర్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9వ తేదీన సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమ‌వారం సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి…