Tag telugu news online

*దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెళ్లుమనే విధంగా..

 *రైతు భరోసా రూ.12వేలకు పెంచాం.. *భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం *వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా…

రాములుపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

•ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలలి •రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ •పథకం ప్రకారం దాడులు జరిపిన మతోన్మాద శక్తులు  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్ప మాల ధరించిన మతోన్మాద శక్తులు శక్తులు చేసిన దాడికి వ్యతిరేకంగా సోమవారం…

తెలంగాణ ప్రజా గొంతుక ‘‘ప్రజాతంత్ర’’

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను ఆయుధంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో శనివారం తన చాంబర్‌లో ప్రజాతంత్ర 27వ…

బీఆర్ ఎస్ అధినేత దిగ్భ్రాంతి

Happy Diwali from KCR to people

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయంలో దురదృష్టవశాత్తూ నీట మునిగి 5 గురు యువకులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైద్రాబాద్ నుండి వచ్చిన యువకులు ఈత రాకపోవడం వల్ల నిండుగా వున్న జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని తన…

మద్యం కంపెనీల అనుమ‌తుల‌పై ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలి

CM Revanth Reddy

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే ప‌ర్మిష‌న్ ధ‌ర‌ల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…

సమాచారాన్ని తొక్కిపెట్టాలనుకోవడం దారుణం 

Supreme shocks to ktr

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ సుంకిశాల ఘటనపై విజిలెన్స్ ‌నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమ‌ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. మేఘా సంస్థను…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న‌

Caste census

 హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు…

సీఎం రేవంత్‌ రెడ్డిది రెండు నాల్కల ధోరణి

ఒక్కో సినిమాకు ఒక్కో తీరా..? గేమ్ చేంజర్‌కు ఎందుకు అదనపు షోలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వ‌జం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్‌ రేట్ల పెంపు…