Tag telugu news online

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,జ‌న‌వ‌రి 29 :  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాల‌ని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు…

అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్దం చేయండి

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్య‌యనం చేయాలి ఎకో, టెంపుల్ టూరిజంపై ప్ర‌ధాన దృష్టి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధ‌వారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి జూపల్లి…

మహా కుంభమేలాలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

High Court shocked to KTR

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి సాయం అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌న్న సీఎం ప్రయాగ్ రాజ్  మహా కుంభమేలాలో గురువారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర…

రైతు భ‌రోసా చెల్లింపులో జాప్య‌మెందుకు?

అర్హులందరికీ ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి సిఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ  రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్‌ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్రవ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70లక్షల మంది రైతులుంటే.. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని చెప్పారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే…

దేశానికి గొప్ప విజయం 

ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం స‌క్సెస్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం భారతదేశానికి ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎన్వీఎస్‌-02 ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన…

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్ట వేద్దాం..  

Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్య‌య‌నం న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియామ‌కం వారంలోపు నివేదిక స‌మ‌ర్పించండి.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్య‌య‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ…

న‌గ‌ర‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆస‌క్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ శివార్ల‌లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100…

అలెరియా ఏఐతో పన్నుల రాబడి పెరుగుదల

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఆయన తిలకించారు. ఆఫ్ లైన్ లో పనిచేసే…