Tag telugu news online

అర్థం లేని హామీలతో సీఎం గందరగోళం

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అ‌డ్ర స్‌ ‌గల్లంతు ఖాయం •ఉపాధ్యాయుల మద్దతు బిజెపికే : ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ…

పంటల రక్షణకు సోలార్‌ ‌కంచెలు

కొత్తగా సోలార్‌ ‌పెన్సింగ్‌ ‌స్కీం అమలు చేసే యోచన •కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్‌ ‌క్లస్టర్లను ఏర్పాటు చేయాలి •జూన్‌ ‌లో రాష్ట్రంలో మరో ఆయిల్‌ ‌పామ్‌ ‌కర్మాగారం ఏర్పాటు •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు…

రంజాన్‌ ‌మాసంలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి •శాంతి భద్రతల రక్షణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు •రంజాన్‌ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌ ఇన్చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మార్చి రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్‌ ‌మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో మైనారిటీ…

హామీల అమలులో పూర్తిగా విఫలం

రైతుల గోడును పట్టించుకోని రేవంత్‌ ‌రెడ్డి •వోటు వేసి గెలిపించిన కొడంగల్‌ ‌ప్రజలకు అన్యాయం •మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి చార్‌ ‌సౌ బీస్‌ ‌హామీలిచ్చి గద్దెనెక్కి 420 రోజులు అవుతున్న రాష్ట్ర రైతాంగం ప్రజల…

కుదేలవుతోన్న స్టాక్‌ ‌మార్కెట్లు!

క్రమంగా తరిగిపోతుతున్న విదేశీ మారకం నిల్వలు ఆవిరవుతున్న లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద.. వస్తూత్పత్తి పెరిగేదెప్పుడు? దేశంలో వస్తుత్పత్తి పెరిగేలా చేసుకోవడంలో మనం చ్కెనా నుంచి ఎంతో నేర్చుకోవాలి. వియత్నాం, క్యూబా, కొరియా లాంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంతో పోటీపడేలా వస్తూత్పత్తిలో ముందుకు సాగుతున్నాయి. దేశంలో మానవనరులు విపరీతంగా ఉన్నా యి. జనాభా…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌. ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులకు దిశానిర్దేవం మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ భవిష్యత్‌ ‌యువకుల చేతిలోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఆదివారం గట్టుపల్లిలోని ఓ…

కేసీఆర్‌ అం‌టే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం

ఆయన మొండి పట్టుదల, పోరాటంతోనే తెలంగాణ కల సాకారం తెలంగాణను దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా మార్చారు.. పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : కేసీఆర్‌ ‌జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజని, కేసీఆర్‌ అం‌టే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు…

‌ఘనంగా అధినేత కేసీఆర్‌ ‌జన్మదినవేడుకలు

వెల్లువెత్తిన అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు •భారీగా తరలివొచ్చిన అభిమానులతో కోలాహలంగా  ఎరవెల్లి నివాసం •మిన్నంటిన  జై కేసీఆర్‌ ‌జై తెలంగాణ నినాదాలు •శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 :  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు  పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు…

పది పరీక్షలపై పటిష్ట నిఘా

పరీక్షా కేంద్రాల వద్ద 8వేలకు పైగా సీసీ కెమెరాలు 40 మంది సిబ్బందితో కమాండ్‌ ‌సెంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి15 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ ‌కళాశాలల్లో వొచ్చే నెల 5 నుంచి ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షల్లో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు…