Tag telugu news online

రాబీస్‌ నియంత్రణ సాధ్యమేనా?

Possible to control Rabies

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు అరవై వేలమందికి పైగా రాబిస్‌ మరణాలు నమోదవుతున్నాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ఈ వ్యాధి ఉంది. రాబిస్‌ వ్యాధికి సంబంధించిన మరణాలు ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ప్రపంచవ్యయం 860 కోట్ల యుయస్‌ డాలర్లగా ఉంది. ఇక మనదేశం రేబిస్‌ మరణాలకు నిలయంగా మారింది. ఏడాదికి 18000 నుండి…

కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని

•ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌  *అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని…

పూటకో మాట మాట్లాడడం జనగ్‌కు అలవాటే హోంమంత్రి అనిత 

డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్‌ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని…

డిప్యూటి సిఎం భట్టి ఇంట్లో చోరీ

నగదు, బంగారంతో పరార్‌.. ‌బెంగాల్లో పట్టుకున్న పోలీసులు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్‌ 2 ‌ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెంబర్‌ 14‌లోని డిప్యూటీ సీఎం…

మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు

దిల్లీ నుంచి వొచ్చిన ప్రత్యేక బృందాలతో సోదాలు ‌తెలంగాణ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీ నుంచి వొచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేసింది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు.…

గ్రామీణ గురుకుల విద్యకు తూట్లు..

వీరిని ప్రభుత్వం గురుకులేతర కళాశాలల్లో సర్దుబాటు చేస్తే బాగుటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల జీతాలతో రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరిగినపుడు ఏజెన్సీల ద్వారా తక్కువ జీతాలతో తాత్కాలిక నియామకాలను ఎందుకు చేస్తున్నారన్నది సందేహంగానే మిగులుతోంది. రెగ్యులర్ లెక్చరర్ల నియామకం తర్వాత గెస్ట్ ఫ్యాకల్లీలో ఎవరిని కొనసాగించాలో అనే విషయమై సెక్రటరీ సీనియర్ ప్రాతిపదిక సూచించగా.. ఆర్సీవోలు…

తగ్గిన దిగుబడులు…పెరిగిన ధరలు

Decreased yields...increased prices

వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు…  ధరలకు క్లళెం పడేదెప్పుడు? ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు…

పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు!

Blue shadows on industrial progress

రూపాయి క్షీణతతో భారమవుతున్న దిగుమతులు.. ఆర్థిక మందగమనానికి చికిత్స అవసరం మన దేశంలో ఉద్యోగాలు దక్కక ఎంతోమంది విదేశాలకు వెళ్లినా వారికి అక్కడ భరోసా దక్కడం లేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన భారతీయలు ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అటు ఉద్యోగాలు దొరక్క..ఇటు బ్యాంకు రుణాలు కట్టలేక తలపట్టుకుంటున్నారు. పోనీ దేశానికి వొచ్చి…

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పట్టింపు ఏదీ?!

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా  పెరుగుతున్న నిరుద్యోగం మోదీ అధికారంలోకి వొచ్చిన తరవాత గత పదేళ్లు పాలన అవినీతిరహితంగా సాగుతుందన్న పేరు వొచ్చింది. అలాగే సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకుని సత్తా చాటింది. అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే ఇంకా పట్టిపీడిస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా…