రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : వికారాబాద్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్గా ఎంపికయ్యారు. ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ కుమార్ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్ కుమార్ 1964 జూన్ 4న తాండూరు మండలం బెల్కటూర్…








