Tag telugu kavithalu

తెలంగాణలో బిజెపి గ్రాఫ్‌ ‌పెరిగింది

వోటింగ్‌ ‌శాతం 19 శాతానికి పెంచుకున్నాం పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు వొచ్చే ఐదేళ్లకు కార్యాచరణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌నరేంద్ర మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తానమనే విషయంలో దేశంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని, ఆ విషయం కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా తెలుసని…

బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమా …

పదేళ్ళ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు.…

పార్టీ మారిన వారికి పరాభవం

పన్నెండులో పది మంది ఓటమి ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో ఉన్న నలుగురూ ఓటమి గెలిచిన వారిలో 15 మంది డాక్టర్లు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 : గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి, నాడు అధికారంలోకి వొచ్చిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరిన శాసన సభ్యులను ప్రజలు…

తెలంగాణలో బిజెపి స్వయంకృతం .. !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఉధృత ప్రచారమే చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించడం తగ్గించి కేసీఆర్‌ అవినీతిపై విమర్శలు సంధించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నివ్వడం ద్వారా, జనసేనతో పొత్తు ఏర్పర్చుకోవడం ద్వారా తెలంగాణలో కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగం, ధరణి పేరిట అక్రమాలు, ఫామ్‌ హౌజ్‌లో విశ్రమించడం, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను…

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన మహిళల ప్రాధాన్యం

ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో…

సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా

ఓఎస్‌డి ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ కాన్వాయ్‌ ‌లేకుండా నేరుగా ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌజ్‌కు కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 03 : ‌తెలంగాణ రాష్ట్ర సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి స్పష్టమైన మెజారిటీ వొచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆనవాయితీకి భిన్నంగా…

ఈ ‌విజయం అమరవీరులకు అంకితం

ఇక అది ప్రగతి భవన్‌ ‌కాదు…ప్రజా భవన్‌ ‌తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రజా భవన్‌గా ప్రగతిభవన్‌ ‌పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్‌ ‌ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్‌, ‌టిజెఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్‌ ‌విజయం తరువాత పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌…

‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’

నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…

ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను…