Tag telugu kavithalu

సాగర్‌ జలాలపై 8న జలశక్తి శాఖ సమావేశం

తెలంగాణ, ఏపి రాష్ట్రాల అధికారుల హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 05 : నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో జరుగనున్న సమావేశానికి…

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వర్షాలు

హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుజల్లులు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం తీరం దాటిన మిచౌంగ్‌ తుఫాన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : మిచౌంగ్‌ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ…

స్పీకర్‌గా రేవూరికి అవకాశం ?

ఎవరూ వద్దంటున్న ఆ పదవి రేవూరినే వరించనుందా ? అవినీతి రహితుడిగా…వివాద రహితుడుగా స్పీకర్‌ పదవికి సమర్థుడని ప్రచారం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, డిసెంబర్‌ 05 : తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల వరకు సిఎం అభ్యర్థిపైన రాష్ట్ర స్థాయి నుండి దిల్లీ వరకు అనేక…

ప్రతి పౌరునికి సమన్యాయం జరగాలి

రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు.…

రాజకీయాలలో రాటుదేలి అధికారపీఠంపై రేవంత్‌

సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్‌ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించారని  బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్‌ ను…

రేవంత్‌ ముందుచూపు కల్సి వొచ్చింది ..!

దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను…

నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4: ‌నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారి లక్ష్మారెడ్డి కి సోమవారం రాచకొండ అడిషనల్‌ ‌డిసీపి టూ ప్లస్‌ ‌టూ గన్‌ ‌మెన్ల ను కేటాయించారు.  ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన  గన్‌ ‌మెన్ల ను తిప్పి పంపించారు. తనకు…

ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి పదవికి ప్రభాకర్‌ రావు రాజీనామా

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పదవి నుంచి తప్పుకున్న దేవులపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెబర్‌ 4 : తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్‌ రావు వెల్లడిరచారు. కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చిన…

కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌

గవర్నర్‌ ఆదేశాలతో నోటిఫికేషన్‌ ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన సీఈఓ వికాస్‌ రాజు అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. సోమవారం గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర…