Tag telugu kavithalu

ప్రజల పాలన షురూ అయింది ..!

 ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్‌ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి…

ముంబైలో కనుమరుగవుతున్న తెలుగు ఆనవాళ్లు!

తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరో తెలియక పోవచ్చు కానీ, ఆధునిక ముంబై నిర్మాణంలో మాత్రం తెలుగువారి క్రియాశీలక పాత్ర గురించి తెలియని వాళ్ళెవ్వరూ లేరనే చెప్పొచ్చు. మూడు వందల సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన ముంబై తెలుగు శ్రామికుల ప్రస్థానం కొలాబా నుండి మొదలై కామాఠిపురా వరకు చేరుకొని, వర్లీ, ఖేడ్‌ గల్లీ, లోయర్‌…

తెలంగాణ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

13న నామినేషన్లకు గడువు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్‌ స్పీకర్‌ ఎన్నిక నోటిఫికేసన్‌ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు…

ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది

ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల  శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు -ప్రజాదర్బార్‌ లో వినతులు స్వీకరించిన మంత్రి -దరఖాస్తులపై పూర్తి అడ్రస్‌, సెల్‌ ఫోన్‌ నంబర్‌, వివరాలు రాయాలని సూచించిన మంత్రి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించుటకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో సోమవారం…

వరుస సవిూక్షలతో సిఎం రేవంత్‌ బిజీ

ఉద్యోగ ఖాలీలు …భర్తీలపై ఆరా పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: వరుస సవిూక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం…

మహిళలతో కలసి బస్సులో రేణుక ప్రయాణం

ఇక బిఆర్‌ఎస్‌కు రెస్ట్‌ తప్పదని ఎద్దేవా హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్‌ వరకు ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని కేంద్రమాజీ మంత్రి మహిళలకు వివరించారు. అనంతరం…

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే

రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమే ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాశ్మీర్‌ అన్ని  రాష్టాల్రతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంత చేయడం సరైనదే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం తీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న…

మరో ఎన్నికకు సిద్ధమవుతున్న తెలంగాణ

ప్రచారానికి మళ్ళీ రాహుల్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలు…12 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధ్దమవుతున్నది. ఏకంగా ప్రభుత్వాన్నే మార్చిన డిసెంబర్‌ 3 ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు కావస్తుండగా, మరో కీలక ఎన్నికలకు రాజకీయ పార్టీల అనుబంధ, ఇతర కార్మిక సంఘాలు  సిద్ధ్దమవుతున్నాయి.…

మేడిగడ్డలో తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు

తెలంగాణలో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం పారదర్శకంగా ప్రాజెక్టుల వివరాలు ఉండాలి జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11:  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ కుంగుబాటు, డిజైన్‌ లోపం తదితర అంశాలపై ఆరా తీసారు. సోమవారం నాడు…