Tag #TelanganaPolice

నిమిషాల్లో డిజిపి చిత్రపటం గీసిన గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి

*నాగర్ కర్నూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభకు డిజిపి ప్రశంసలు* గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం నాడు రాష్ట్ర డిజిపి  బి. శివధర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఓ గురుకుల పాఠశాల విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి…

మహిళలు, పిల్లల అక్రమ రవాణ నివారణకు చర్యలు  

‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ ప్రారంభించిన    డీజీపీ  బి. శివధర్ రెడ్డి మహిళా భద్రతా విభాగం ద్వారా ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ (TOT) ప్రారంభించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీఐడీ మరియు  మహిళా భద్రతా విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  మహిళా భద్రతా…

తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణం

బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై డిజిపి అభినందనలు* ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ స్పెషల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి. శివధర్ రెడ్డి హృదయపూర్వక…

రక్తదానం చేసిన డీజీపీ

  పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా డిజిపి కార్యాలయంలో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహణ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా బుధవారం నాడు డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలిసారిగా డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి రక్తదానం…

శౌర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులు

  చికిత్స పొందుతున్న డిసిపి ,పిఎస్ఓ లను పరామర్శించిన డిజిపి, కమిషనర్ హైదరాబాద్: సోమాజిగూడ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కుమార్, పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తిలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. వారి చికిత్స గురించి అడిగి…

పౌర హక్కులే కాదు ..బాధ్యతలూ కలిగివుండాలి

  కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని…

స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న  రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్ది..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 05: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న డిజిపి బి శివధర్ రెడ్ది కి ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

రాష్ట్ర నూతన డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి

  1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి బి శివధర్‌రెడ్డి తెలంగాణ నూతన డీజీపీ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు డీజీపీ కార్యాలయంలో శివధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పై స్వీయ నియంత్రణ అవసరమని హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు…