నేడు ములుగు జిల్లాకు రాహుల్, ప్రియాంక గాంధీ
రామాంజపురంలో మహిళా డిక్లరేషన్ విడుదల…
రామాంజపురంలో మహిళా డిక్లరేషన్ విడుదల…

సిద్ధిపేటలో చాయ్ తాగిన రోజులు గుర్తొచ్చి ఆగి చాయ్ తాగిన సీఎం కెసిఆర్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్ వెళుతున్న సీఎం కెసిఆర్ ఒక్క సారిగా సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్ త్రాగారు.. సిద్దిపేట చాయ్ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు.. ఢల్లీి కి రాజు…

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి రేవంత్ హామీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం…

ప్రజలు ఏమాత్రం ఏమరపాటు పడొద్దు మళ్లీ అధికారంలోకి వొస్తే పాత పథకాలు కొనసాగుతాయి కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నా భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించింది రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలనే ధరణి పోర్టల్ భువనగిరి జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ యాదాద్రి…

–యువత పోరాటం ద్వారానే రాష్ట్రం -రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ…

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి.. -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గూడెంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బిఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి బంగపడిన ఓ నేత బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు గూడెంలో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తులో…

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాటు భద్రాచలం ప్రజలకు సేవలు అందించిన కుంజా సత్యవతి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జాతి నొప్పి రావడంతో ఒకటా కొట్టిన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. 2009లో ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం…
రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…