Tag telangana

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…

భార్యని గొడ్డలితో నరికిన చంపిన భర్త…

మణుగూరు ,ప్రజాతంత్ర ,నవంబర్ 3: కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మణుగూరు మండలం సమితి సింగారంలో మాజీ సింగరేణి ఉద్యోగి గట్టి గొప్ప రాములు భార్య గొట్టు కొప్పుల మంగతాయారు (60) కలిసి జీవిస్తున్నారు. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున…

ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?  

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ…

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

– కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర – మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి…

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్..

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్.. లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగమునిర్వహించారు.శతచండీ యాగములో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము,…

అంతా ఉత్కంఠత… ప్రత్యర్థే అభ్యర్థి అవుతాడా ?..:నేడు సుప్రీమ్ కోర్ట్ తీర్పు

సుప్రీమ్‌ కోర్టులో నేడు వనమా కేసు విచారణ జరపనున్న త్రి సభ్య ధర్మాసం వనమా రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబం సంచనలాకు వేదికగా నిలుస్తూ దేశవ్యాత్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు కేసుపై సుప్రీం కోర్టులో…

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం ఆరు రూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా గెలిచిన ఏడాదిలోనే అమలు చేసి చూపిస్తా మాట తప్పేదేలేదు మడమ తిప్పేదేలేదు : పొంగులేటి   ఖమ్మం/కొత్తగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : పాలేరు ప్రజల సంక్షేమానికి పాలేరులా పనిచేస్తానని మాట ఇస్తున్నానని, అందుకు దేనికైనా…

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం…

గెలిపిస్తే అభివృద్ధి  ఏంటో చూపిస్తా

దేశంలో కాంగ్రెస్ ను మించిన లౌకిక పార్టీ లేదు హామీలు నెరవేర్చితేనే వోట్లు అడుగుతా జనవరిలోనే ఆర్ సీసీ వాల్ నిర్మాణం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీకి రోడ్లు, డ్రెయిన్ లు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి  ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అంతటితో ఆగిపోదాం అనుకునే మనస్తత్వం…