Tag telangana

ప్రవళికకు అర్పించాల్సింది నివాళి..  వికారపు వ్యాఖ్యలు కాదు!

  పదిహేను వందలకు పైగా విద్యార్థుల బలవన్మరణాల పునాదిగా కదిలిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ విషయాన్ని మరింత బలంగా నొక్కిచెప్పింది. అధికారంలో లేనప్పుడు చావుని సెంటిమెంట్‌ ‌చేసి మరింత మంది ఆ మార్గం పట్టేలా రెచ్చగొడుతూ మాట్లాడిన ప్రస్తుత అధికారపక్ష నాయకులు, ఇప్పుడు వ్యవస్థ వైఫల్యంతో భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తున్నప్పుడు నిరాశకు గురయి…

కేసీఆర్‌ ‌డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు

  •బీజేపీ, బీఆరెస్‌ ‌పోటీపడి ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేశాయి •డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది •ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే• నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది •మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హై దరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌కేసీఆర్‌ ఎన్నికల్లో గెలవడానికి…

యావత్‌ ‌దేశానికి తెలంగాణ తలమానికం

  యావత్‌ ‌తెలంగాణకు సిద్ధిపేట తలమానికం హరీష్‌రావుకు గత మెజారిటీ రికార్డును తిరగ రాయాలి సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌జన్మభూమిని మించిన గడ్డ లేదు. సిద్ధిపేట పేరు విన్నా…ఆలోచన వొచ్చినా…నా మనసులోకి వొచ్చినా ఇదే అనిపిస్తుంది. నన్ను కన్నది..సాదింది. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా…

అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ

   మరోసారి అవకాశం ఇవ్వండి శ్రీనాడు నేతన్నల బలవన్మరణాలు చూసి ఏడ్పు వొచ్చేది శ్రీఅందుకే అధికారంలోకి వొచ్చిన వెంటనే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి కొంతమేర ఉపాధి కల్పించాం శ్రీధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండండి సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిరిసిల్ల మరింత అభివృద్ధికి మరొక అవకాశం ఇవ్వండి : మంత్రి కేటీఆర్…

సాదా…సీదగా దాబాలో చాయ్‌…

  సిద్ధిపేటలో చాయ్‌ తాగిన రోజులు గుర్తొచ్చి ఆగి చాయ్‌ తాగిన సీఎం కెసిఆర్‌   సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్‌ వెళుతున్న సీఎం కెసిఆర్‌ ఒక్క సారిగా సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్‌ త్రాగారు.. సిద్దిపేట చాయ్‌ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు.. ఢల్లీి కి రాజు…

మొదటి ఉద్యోగం ఆమెకే..: రేవంత్ హామీ

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి రేవంత్ హామీ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం…

కాంగ్రెస్‌తో మళ్లీ దలారుల రాజ్యమే

  ప్రజలు ఏమాత్రం ఏమరపాటు పడొద్దు మళ్లీ అధికారంలోకి వొస్తే పాత పథకాలు కొనసాగుతాయి కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నా భువనగిరిలో కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలనే ధరణి పోర్టల్‌ ‌భువనగిరి జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌   ‌యాదాద్రి…

కేసీఆర్ కుటుంబం అవినీతి దిల్లీ వరకు పాకింది

  –యువత పోరాటం ద్వారానే రాష్ట్రం -రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ…