దోసలేసిన రాహుల్

దోసలేసిన రాహుల్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎన్నికల ప్రచార పర్యటన లో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ కరీంనగర్ తెలంగాణాలోని కొండగట్టు పట్టణంలోని టిఫిన్ కార్ట్లో మసాలా దోసెలు తయారు చేశారు.

దోసలేసిన రాహుల్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎన్నికల ప్రచార పర్యటన లో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ కరీంనగర్ తెలంగాణాలోని కొండగట్టు పట్టణంలోని టిఫిన్ కార్ట్లో మసాలా దోసెలు తయారు చేశారు.

నానమ్మ ఇందిరాగాంధీ నుంచి కొనసాగుతుంది అందుకే చెల్లిని కూడా తీసుకుని వొచ్చా దేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తుంది సిఎం కేసీఆర్ తెలంగాణను దోచుకు తిన్నాడు నరేంద్ర మోదీ ఆయనకు మద్దతిస్తున్నాడు అన్యాయంగా నాపైన 24 కేసులు పెట్టారు దేశవ్యాప్తంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్కు వ్యతిరేకి అధికారంలోకి రాగానే మహిళలకు…

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

– తెలంగాణ ప్రజలు, సోనియాగాంధి కల నెరవేరనున్నది -కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. – ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదు. – బీజేపీ, ఎంఐఎం, బీజేపీలు మూడు ఒక్కటే – పెద్దపల్లి బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. మీ కలను ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్…

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్ పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పలువురు బిఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…

ఇంత బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : రాహుల్ గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్ ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…
కేటీఆర్ ట్వీట్కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ కాంగ్రెస్ బస్సుయాత్రను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీటర్ వేదికగా కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ట్వీట్ ఇస్తూ…నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అని, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోదీ-కేడీ అని, కాంగ్రెస్…

మితిమీరిన ఇసుక లారీల వేగం . అడ్డుకున్న స్థానిక మహిళలు, రాస్తారోకో మణుగూరు,ప్రజాతంత్ర,అక్టోబర్19:మణుగూరు మండలంలోని రావిగూడెం గోదావరి నది నుండి ఇసుక లోడుతో వెల్తున్న లారీలను గురువారం సాయంత్రం మండలంలోని మణికంఠనగర్ గ్రామంలో మహిళలు ఇసుక లారీలను నిలిపివేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ నిత్యం…

తెలంగాణలో బాద్ర పద బహుళ పంచమికి మెట్ట పంటలన్ని ఇళ్లకు చేరే వేళ, పెద్ద వాళ్లు తీరికగా ఉండరు కాబట్టి ఇంటిలోని ఆడ పిల్లలే ఒక చెక్క పీటపై పుట్టమన్ను లేదా ఎర్ర మన్నుతో చతురస్రా కారంలో ఐదు దొంతరలుగా చేసి, వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారం మాదిరిగా పేర్చి,ఆపై బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. బిడ్డా…