Tag telangana

చేసిన అభివృద్ధి చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు

అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం •కులమత భేదాలు, వివక్ష లేకుండా జీవిస్తున్న ప్రజలు •పల్లెలు, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం •ఐటీ రంగంలో బెంగళూరును దాటేసిన హైదరాబాద్ •ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ •కేంద్రం ఇచ్చింది శూన్యం – కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదు •పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్…

ఏ ఇంటికి ఆ ఇళ్లే కథానాయకులు అవ్వండి… ప్రజాస్వామ్యాన్ని కాపడండి

మీటింగ్‌కు రాకుండా బిఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు దావత్‌లు ఇస్తుండ్రు.. ప్రపంచం గజ్వేల్‌ వైపు చూస్తోంది గజ్వేల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈటల రాజేందర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ఇప్పుడు ప్రపంచం మొత్తం గజ్వేల్‌ వైపు చూస్తుందనీ, గజ్వేల్‌ ప్రజలందరూ ధర్మాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్‌…

గజ్వేల్‌ ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే ధర్మ యుద్ధం

20యేండ్లు పని చేయించుకుని మెడలుపట్టి గెంటేశాడు.. ప్రతి వ్యక్తి వెలకట్టారు..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు సిఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ గజ్వేల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: నేను గజ్వేల్‌కు వచ్చింది. నాకు నియోజకవర్గం లేక కాదు.  నాతో 20యేండ్లు పని చేయించుకుని నా మెడలుపట్టి బయటకు గెంటివేసిన సిఎం కేసీఆర్‌కు…

సమన్వయంతో కష్టపడి పని చేస్తే ప్రత్యర్ధులకు డిపాజిట్‌ గల్లంతే..

గజ్వేల్‌లో కేసీఆర్‌ పోటీ చేయకుంటే…కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేయలేరు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పని చేసి పెట్టా.. గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: గజ్వేల్‌ ఎన్నిక అంటే చాలా ప్రాముఖ్యత కలదు. గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌ పోటీ చేయకుంటే…కేసీఆర్‌ కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు…

ఈ ఎన్నికలు ఎవరికి ప్రయోజనం..?

    కార్పోరేట్ ఏజెంట్లకు సీట్లు ఇస్తున్న ప్రధాన పార్టీలు పొంగులేటి.. పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులే వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్న పార్టీలకు బుద్ది చెప్పండి. మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ ప్రకటన విడుదల   భద్రాచలం, ప్రజాతంత్ర , అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో శాసన…

కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు  కేంద్ర బృందం

*- కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ *- మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ *-  వాస్తవాలు తేల్చాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం…

ప్రగతి భవన్ లో దసరా వేడుకలు

  ప్రగతి భవన్ లో దసరా వేడుకలు • కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి  • శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కేసీఆర్ • రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సిఎం…

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

పినపాక, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు రావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సమీపంలోని గోదావరి…

తెలంగాణ కు నిత్య విజయాలు…: సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరు తో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని సిఎం తెలిపారు.దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి…