Tag telangana

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు రాహుల్‌ గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో…

అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం…

ఉప్పల్ ల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం

ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం * సీఎం కేసీఆర్ మాట జవ దాటను *మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సీఎం కేసీఆర్ మాట జవదాటను…మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు  శిరసా వహిస్తా…ఈ మేరకు శక్తివంచన లేకుండా పని…

సీ ఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య

నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్ర కు వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను…

బీజేపీ పాలనలో.. దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య

–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి *బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది *కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత బిఅర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి, మహేశ్వరం…

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…

భార్యని గొడ్డలితో నరికిన చంపిన భర్త…

మణుగూరు ,ప్రజాతంత్ర ,నవంబర్ 3: కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మణుగూరు మండలం సమితి సింగారంలో మాజీ సింగరేణి ఉద్యోగి గట్టి గొప్ప రాములు భార్య గొట్టు కొప్పుల మంగతాయారు (60) కలిసి జీవిస్తున్నారు. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున…

ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?  

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ…

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

– కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర – మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి…