Tag telangana

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…

కొనసాగుతున్న కోల్ పోల్

  11 ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్ సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న…

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం

  ఐఎన్టీయూసీతోనే సంకేమం సాధ్యం కార్మికులకు 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు మంత్రి పొంగులేటి   కొత్తగూడెం :  సింగరేణి సంస్థను ప్రైవేటీకరణకు చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, …

ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే

*అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014…

సీపీఅర్ఓ గా అయోధ్యా రెడ్డి

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

నమ్మి వోట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను 

పరకాల అభివృద్ధికి కృషి చేస్త   ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల, ప్రజాతంత్ర: తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పరకాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందిస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి  బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు.…

గురువింద గింజలా ప్రవర్తించకండి

  ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిన్న సొమ్మంతా కక్కిస్తాం మంత్రి పొంగులేటి ఫైర్‌     కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు చేసారని, బిఆర్‌ఎస్‌లా తూతూ మంత్రాలలా మమ అనిపించకుండా మాట ఇచ్చిన విధంగా హామీలను అమలు…

మాజీ సీ ఎం కేసీఅర్ ను పరామర్శించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌ : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్  వెళ్లిన సీఎం రేవంత్‌ కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ఉన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…