Tag telangana

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పోస్టర్‌ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యంతో పాటు అన్ని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్‌ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ…

గోవింద కల్పవృక్ష నారసింహ దర్శనం కొరకు పోటెత్తిన భక్త జనం

భక్తులరాకతో జనసంద్రగా మారిన భద్రగిరి కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టి పూజలు చేసిన భక్తులు…..   భద్రాచలం, ప్రజాతంత్ర , డిసెంబర్ 10 : శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గో – గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నృసింహ సేవా వాహిని…

భద్రాచలంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు ఆదివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలు రూపాయలు పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం కింద రాజు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5…

భూ కబ్జాల పై  దృష్టి సారించండి

  కలెక్టర్, ఎస్పీని ఆదేశించిన మంత్రి తుమ్మల   కొత్తగూడెం/ ఖమ్మం :  తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్  మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా పర్యటించారు. ఈ…

త్రిమూర్తులకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

మంత్రుల హోదాలో జిల్లాలో తొలి పర్యటన కొత్తగూడెం/ఖమ్మం :  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం సమీపంలోని టోల్గేట్ వద్ద మంత్రులకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో…

సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా….  సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని  రామగుండం పోలీస్ కమిషనర్…

దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసిన కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేపు ..గురువారం మధ్యాహ్నం 1.28 ని.లకు ఎల్ బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి బుధవారం దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ,  ఏఐసిసి చైర్ పర్సన్   శ్రీమతి సోనియా గాంధీ ,ఇతర అగ్రనాయకులు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ…

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

సిఎల్‌పి నేతగా రేవంత్‌ పేరు ఖరారు చేసిన కాంగ్రెస్‌ 7న సిఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం విూడియా సమావేశంలో ప్రకటించిన కెసి వేణుగోపాల్‌ ఉదయం నుంచి సిఎం పదవిపై వరుస భేటీలు..చర్చలు ఖర్గే, వేణుగోపాల్‌లతోతో డికె శివకుమార్‌ భేటీ కెసి వేణుగోపాల్‌లో ఉత్తమ్‌, భట్టిల చర్చ హైకమాండ్‌ పిలుపుతో హుటాహుటిన దిల్లీికి రేవంత్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో…

స్పీకర్‌గా రేవూరికి అవకాశం ?

ఎవరూ వద్దంటున్న ఆ పదవి రేవూరినే వరించనుందా ? అవినీతి రహితుడిగా…వివాద రహితుడుగా స్పీకర్‌ ‌పదవికి సమర్థుడని ప్రచారం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 05 : ‌తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల వరకు సిఎం అభ్యర్థిపైన రాష్ట్ర స్థాయి నుండి దిల్లీ వరకు అనేక…