తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి

తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి ఉమ్మడి ఖమ్మం జిల్లా. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు….23358 మెజార్ట్టీ

తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి ఉమ్మడి ఖమ్మం జిల్లా. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు….23358 మెజార్ట్టీ

రామగుండం,ప్రజాతంత్ర,డిసెంబర్ 02: మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామంలో ఒక ఇంట్లో శనివారం నిషేదిత సీపీ ఐ (మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్, డి . గంగాధర రావు అలియాస్ నర్సన్న అలియాస్ బక్కన్న అలియాస్ వెంగో దాదా మరియు అతని భార్య భవానీ అలియాస్ సుజాత…
* ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి * ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు * మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. అయన విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ కార్పొరేటర్ కొత్త…

బాగుపడ్డది కెసిఆర్ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం భువనగిరి రోడ్షోలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక…

బాగుపడ్డది కెసిఆర్ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం భువనగిరి రోడ్షోలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక…

•రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయింది •నాడు రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు అధికారంలో ఉన్నారు •రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : భయంకరమైన ఫాసిస్టు వాతావరణం ఈ దేశంలో పెరుగుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు రాజ్యాంగంలో ఉన్నాయని,…

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…

ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని…

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్