Tag telangana

మేడారంలో శాశ్వ‌త అభివృద్ధి ప‌నుల కోసం క‌మిటీ

నిపుణులు, భ‌క్తులు, ఆదివాసీ సంఘాల స‌ల‌హాలు తీసుకుంటాం.. మేడారం జాత‌ర‌కు జాతీయ‌హోదా క‌ల్పించాలి.. సమ్మక్క సారలమ్మ  దీవెన‌ల‌తోనే  ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 27న రెండు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాం.. ప్రారంభోత్స‌వానికి ప్రియాంకా గాంధీ వ‌స్తారు.. మేడారం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23 : నిపుణులు,  భక్తులు, ఆదివాసీ సంఘాల  అభిప్రాయాలు తీసుకొని  ఆదివాసీల సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో…

కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్..

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున…

మరో రెండు గ్యారంటీల అమలు

*27 లేదా 29వ తేదీన ప్రారంభం* *గృహ లక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు* *విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష* గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ…

మేడారం జాతర ..భక్తులకు కొన్ని సూచనలు

ములుగు జిల్లా మేడారం,  తాడ్వాయి  వద్ద భారీ ఆదివాసీ కుంభమేలా  21-02-2024 నుండి 24-02-2024 వరకు జరుగుతుంది.పైన పేర్కొన్న దృష్ట్యా, ప్రజారోగ్య సంసిద్ధతలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర మరియు పరిసర ప్రాంతాలలో 72 వైద్య శిబిరాలను 150 మంది వైద్యులతో పాటు అంబులెన్స్ సేవలతో పాటు భక్తుల అవాంఛనీయ సంఘటనలు లేదా ఆరోగ్య…

తెలంగాణ ప్రజా గొంతుక ప్రజాతంత్ర

నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను అస్త్రంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి ప్రజాతంత్ర…

పాలనలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ప్రతి  ప్రభుత్వ ఫలాలు పాలేరులో మంత్రి పొంగులేటి ఆకస్మిక పర్యటన ఖమ్మం :  ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని రాష్ర్ట రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పాలేరులో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

దిగజారిన మీడియా!

  భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం

హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం…