Tag telangana

ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి ..: సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.  జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు…

ప్రజలందరికి దీపావళి శుభాాంక్షలు

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 11: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి,బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  పి.సబితా ఇంద్రారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సబితమ్మ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

రియల్ ఎస్టేట్ లీడర్లకు.. ప్రజా నాయకురాలితో పోటీనా..?

  –మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి  – 50 వేల మందితో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు -గులాబీ వనంగా మహేశ్వరం -సబితమ్మ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన జనహాని – దారి పొడవునా పూల జల్లులు -సబితమ్మ కు మద్దతుగా వేలాదిగా కదిలిన యువతరం -ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ  …

టిటీడీ ఎల్ ఏ సీ సభ్యునిగా ‘ ప్రజాతంత్ర ‘ ఎడిటర్  దేవులపల్లి అజయ్

ఉత్తర్వులు జారీ చేసిన ఈఓ హైదరాబాద్,నవంబర్10: తెలంగాణ లో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ ని నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. జూబిలీ హిల్స్, హిమాయత్ నగర్ మరియు  నిర్మాణం లో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననునట్లు…

భద్రాచలంలో సీపీఐ పార్టీ కనుమరుగు ….!

 టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 :  భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జిల్లా మంత్రి…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కి తుమ్మల భారీ షాక్

హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కారులో భారీ కుదుపులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అదే బాటలో  ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు ఇల్లందు :  భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఊహించని షాక్…

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

  *మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.…

నామినేషన్‌ రోజే కూనంనేనికి భారీ షాక్‌

సిపిఐ కౌన్సిలర్ల రాజీ ‘నామాలు’ కెటిఆర్‌ సమక్షంలో కారెక్కిన కౌన్సిలర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ అధినేత సమక్షంలో కారు ఎక్కుతారు అనే ప్రజాతంత్ర కథనం సత్య రూపం దాల్చింది. కాకపోతే వేదిక మారింది. హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్‌ సమక్షంలో బుధవారం…

సిపిఐ బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…!

నాడు ప్రజలు ఆదరించారు…నేడు దూరం చేసారు భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట బద్ధలు సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తూనే బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…! నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన సిపిఎం భద్రాచలం, ప్రజాతంత్ర:ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో సిపిఐ, సిపియం పార్టీల గ్రాఫ్‌ తగ్గుతూ వొచ్చింది. 2023…