Tag telangana

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

దేశంలో భయంకరమైన ఫాసిస్టు వాతావరణం పెరుగుతుంది

•రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయింది •నాడు రాజ్యాంగాన్ని ఆమోదించని శక్తులే నేడు అధికారంలో ఉన్నారు •రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : భయంకరమైన ఫాసిస్టు వాతావరణం ఈ దేశంలో పెరుగుతుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ఎంతో కష్టమైపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు రాజ్యాంగంలో ఉన్నాయని,…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా.

  ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని…

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో   అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్

జల్లెడలా ముర్రేడు బ్రిడ్జ్‌ మంత్రి పర్యటనతో మోక్టం కలిగేనా ?

ప్రసవ వేదనలా ప్రయాణం మొన తేలిన ఇనుప చువ్వలు గుంతల మయంగా పుట్‌పాత్‌ కొత్తగూడెం : ముర్రేడు బ్రిడ్జ్‌పై ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులకు ప్రసవ వేదన తప్పడం లేదు. బ్రిడ్జ్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులనే భయందోళన వాహనదారలు వ్యక్తం చేస్తున్నారు.…

రైతుబంధు రాజ్యం కావాలా రాబందుల రాజ్యం కావాలా

– నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ – ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పక్క మహేశ్వర నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తాండ,దావుద్ గుడా…

బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి..: కిషన్ రెడ్డి

ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసారని..ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి…

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …  భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎన్నికల సమర్పిస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టూర్ ప్రోగ్రాం ఖరారు అయింది. 19వ తేదీన 11 గంటలకు భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్లో…