త్రిమూర్తులకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

మంత్రుల హోదాలో జిల్లాలో తొలి పర్యటన కొత్తగూడెం/ఖమ్మం : ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం సమీపంలోని టోల్గేట్ వద్ద మంత్రులకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో…







