ప్రలోభాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అవినీతి సొమ్ములను జూబ్లీహిల్స్ లో అడ్డగోలుగా పంచుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురికాకుండా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు యూసుఫ్గూడలో రోడ్ భారీ ర్యాలీ కాంగ్రెస్ నాయకుల్లో ఓటమి భయం కనిపిస్తోంది: కేటీఆర్ వోట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…








