Tag telangana updates

మాది నిర్మాణం.. మీది విధ్వంసం

డబుల్‌ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా…

మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొద‌లు..

అధికారుల సర్వేపై స్థానికుల ఆగ్రహం ఇక్కడి నుంచి పోయేది లేదని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 16…

కొత్త ఇంజనీర్లకు కాళేశ్వరం ఓ ప్రయోగశాల

మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..? అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే..     రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది.. ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల ప్ర‌దానోత్స‌వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : నీళ్లు, నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే…

కులగణనపై ఎవరికీ అనుమానాలు వద్దు

Hyderabad Floods

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెర‌వేరుస్తుంది.. చాకలి ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:‌ కులగణనపై ఎలాంటి అనుమానాలు వొద్దని, కాంగ్రెస్‌ ‌పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్‌ అన్నారు.  రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం…

చాకలి ఐలమ్మకు సిఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26: ‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు రాష్ట్రం యావత్తూ ఘనంగా నివాళి అర్పించింది. పార్టీలకు అతీతంగా పలువురు ఆమెను స్మరించుకున్నారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు.

తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

Whip Adi Srinivas fire on KTR

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని…

ప్రహసనం

Tirupati Prasadam Controversy

లడ్డూ లడాయి ఎవరి వారిదే బడాయి భక్తుల మనోభావాలకు విద్యుత్తు గాతం గుడిని గుడి లింగాన్ని మింగెవారిలో దానవుల డి.యన్.ఏ. ఉందేమో! వారికి బుద్ధి ముక్తి కలిగించేది సత్ప్రవర్తన మాత్రమే… లడ్డూ ప్రసాదం రుచికి సుచికి పవిత్రతకు భక్తి కి ముక్తి కి వరమని విశ్వసనీయతకు నిదర్శనం… ప్రసాదం కల్తీ ,విషం అని సందేహించరు విశ్వాసం…

బ‌హుజ‌న వైతాళికునికి క‌వితా హార‌తి…

telugu articles, shobha article, telangana updates, breaking news

ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప్ర‌ణాళిక‌ను  దేశం కోసం రూపొందించి అందించిన మాన‌వీయ విలువల ప‌రిర‌క్ష‌కుడు మ‌హాత్మా జ్యోతిరావుపూలే. కుల వివ‌క్ష‌, అంట‌రానిత‌నం, స్త్రీ విద్యా ఆవశ్య‌క‌త‌పై గ‌ళమెత్తిన తొలి సంఘ‌సంస్క‌ర్తగా, బ‌డుగులే భార‌తావ‌నికి ముందు చూపవుతార‌ని చెప్పిన క్రాంతిద‌ర్శిగా జ్యోతిరావు పూలేను బ‌హుజ‌న బావుటా దీర్ఘ కావ్యంలో క‌వి వ‌న‌ప‌ట్ల సుబ్బ‌య్య అభివ‌ర్ణించారు. పేద‌లు  బ‌తుకు రాతల్ని…

మహా ప్రస్థానం @75

“నేనొక దుర్గం!నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;” “1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను.తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది”అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ.ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలుమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను…