Tag telangana updates

135 ఏళ్లుగా దేశ‌సేవ‌లో త‌రిస్తున్న సింగ‌రేణి

ప్రగతి, వ్యాపార విస్తరణలో నెంబర్ వన్ కంపెనీలో పనిచేసే ప్ర‌తీ ఒక్క‌రూ అదృష్ట‌వంతులే. ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతున్న సింగ‌రేణి సిఎండి ఎన్‌ బలరామ్‌ ఘనంగా సింగరేణి డే వేడుకలు కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు, అధికారులకు అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలను అర్పించిన అమర…

బయ్యారానికి మరోసారి బ్రేక్‌

కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాసుల ఆగ్రహం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో మరోసారి బ్రేక్‌ ‌పడింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొనడంతో యావత్‌ ‌తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి…

కాంగ్రెస్‌ ‌విష ప్రచారానికి ఆర్‌బిఐ రిపోర్ట్ ‌చెంపపెట్టు

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో అభివృద్ధికి చేసిన అప్పు రూ.3.22.499 లక్షల కోట్లు మాత్రమే.. ఆర్‌బిఐ ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ ‌స్టాటిస్టిక్స్-2024’ ‌నివేదికే నిదర్శనం అబద్ధాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కాంగ్రెస్‌ ‌నాయకులు తెలంగాణ రాష్ట్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలి సిద్ధిపేటలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం…

పథకాల ఎగవేతకు కుంటి సాకులు..

ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌వేదికగా కాంగ్రెస్‌ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15…

రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు

•పురుగుల మందు తాగి ముగ్గురు మృతి… మరొకరి పరిస్థితి విషమం •మంచిర్యాల జిల్లాలో విషాదం మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగడంతో  ముగ్గురు మృతి చెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు…

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున  ఉప ముఖ్య మంత్రి, విద్యుత్‌…

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలను సహించేది లేదు

Minister Sridhar Babu's warning in a media conference

కలెక్టర్‌పై భౌతిక దాడి దుర్మార్గపు చర్య అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే బిఆర్ఎస్ ల‌క్ష్యం అధికారం పోవడంతో ఉన్మాద చర్యలకు ప్రేరేపణ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరిక : ‌లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వొదిలి పెట్టే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరించారు. దీని వెనక బిఆర్‌ఎస్‌ ‌నేతల హస్తం…

You cannot copy content of this page