Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana updates

సీఎం రేవంత్‌ రెడ్డిలో అసహనం

ఆయనకు రాహుల్‌ భాయ్‌ అయితే...మోదీ బడా భాయ్‌ అప్పుడేమో అన్నీ సిద్ధిపేటకే అన్నారు.. ఇప్పుడేమో ఏమీ చేయలేదంటున్నారు...ఏది నిజం సొంత పార్టీ నాయకులకే రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు మెదక్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌…
Read More...

సుప్రీమ్‌ కోర్టు తీర్పునే అపహాస్యం చేస్తారా..?

ఎన్నికల బాండ్లపై కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖలపై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వొస్తే.. మళ్లీ…
Read More...

‘వృద్ధ’ జపాన్‌ చూపు ‘యువ’ భారత్‌ వైపు!

మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’భారతంలో 66 శాతం (అనగా 80.8 కోట్లు) జనాభా 35 ఏండ్ల లోపు ఉన్నారని, 18 - 35 మధ్య వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్ల లోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. 15 - 29 వయస్సు…
Read More...

దేశం దశ, దిశ…ఏ వైపు..?

ఓ వైపు  సంకల్ప్ పత్ర   ‌పేరుతో మోదీ గ్యారంటీ మరో వైపు పాంచ్‌ ‌న్యాయ్‌, ‌పచ్చీస్‌ ‌గ్యారంటీ పేరుతో కాంగ్రెస్‌ ఆశ్వాసం ప్రజలు శాశ్వతంగా తమచెప్పుచేతుల్లో ఉండాలనే దిశగానే నాయకుల ధోరణి సాధికారత, స్వావలంబన ఉత్తి మాటేనా..ప్రజల్లో…
Read More...

మైండ్‌ గేమ్‌ రాజకీయాలు !

తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్‌ కు ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరం. ఇప్పుడున్న అంచనాల మేరకు ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు. అయితే కనీసం ఓ నాలుగైదు ఎంపి సీట్లు గెలిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే ఇప్పటికే…
Read More...

గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం కిషన్‌ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి నామినేషన్‌  సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గత…
Read More...

భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ

దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్‌) ఇద్దరు దొంగలే  దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్‌ అయ్య జాగీరు కాదు.. గ్యారంటీగా రాష్ట్రంలో  10 ఏండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మోదీకి…
Read More...

సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం  త్వరలోనే రైతు రుణమాఫీ...ఎన్నికల తర్వాత స్పష్టత  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…
Read More...

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

బకాయిల కింద రూ.50 కోట్లు విడుదల త్వరలో మిగతా బకాయిలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.…
Read More...

ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా సివిల్‌ సర్వెంట్స్‌ సేవలు!

రేపు జాతీయ పౌర సేవకుల దినోత్సవం (నేషనల్‌ సివిల్‌ సర్వెంట్స్‌ డే) సందర్భంగా... భారత ప్రభుత్వంలో ప్రధాన విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులు లేదా సివిల్‌ సర్వెంట్స్‌ ‘‘స్టీల్‌ ఫ్రేమ్‌ ఆఫ్‌ ఇండియా’’ అంటూ 21 ఏప్రిల్‌ 1947న స్వతంత్ర భారతంలో…
Read More...