Tag telangana news

సెల్ ఫోన్ వాడకం… పిల్లలకు ప్రమాదం…!

సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది.…

యువత తలరాతను మార్చే పథకం ‘రాజీవ్‌ యువ వికాసం’

ఒకప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు.. ఇప్పుడేమో నోటిఫికేషన్ల మధ్య గ్యాప్‌ కోసం ధర్నాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 : పవిత్రమైన శాసనసభ నుంచి రాష్ట్ర యువత కోసం ప్రారంభిస్తున్న రాజీవ్‌ యువ వికాస పథకం యువత తలరాతను మారుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం..

విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించాలి ˜మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 :  అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రకటించారు. శాసనసభలో బీసీ బిల్లు పై ఆయన…

రేవంత్‌రెడ్డి భాష జుగుప్సాకరం

తెలంగాణలో పిచ్చిడి చేతిలో రాయిలా పాలన మాకు కుటుంబాలు ఉన్నాయ్‌.. వారు గతంలో ఎన్నో బాధలు పడ్డారు అసెంబ్లీలో మాజీమంత్రి కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి17 : గతంలో రేవంత్‌రెడ్డి తన పట్ల చేసిన వ్యాఖ్యలపై మా కుటుంబాలు ఎంతగానో బాధపడ్డాయని, మాకు కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మరిచి ఎన్నోసార్లూ ఇష్టారీతిన దూషించారని మాజీమంత్రి…

కృష్ణా జలాల వాటాను వదులుకునే ప్రసక్తే లేదు..

Minister Uttam Kumar Reddy

జలాల పంపిణీలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి సహకారం తెలంగాణ వాటాను తేల్చేందుకు కేంద్రంతో పోరాటం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాశయాల్లో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన…

స్టేచర్‌, స్ట్రేచర్‌, మర్చురీ….

అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలపై లొల్లి  సభ్యుల పరస్పర  విమర్శనాస్త్రాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై గత రెండు రోజులుగా జరుగుతున్నచర్చ నేపథ్యంలో రెండు వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చర్చ ప్రారంభమైన రోజునే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు…

తెలంగాణ, కర్ణాటకలో ప్రభుత్వాల పరిస్థితి దారుణం

 ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు.. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపులేదా? 6 గ్యారంటీలపై చర్చించే దమ్ముందా? కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.…

ఆర్ఎల్ఐసి పర్యావరణ అనుమతికి కేంద్రం నిరాకరణ

Minister Uttam Kumar Reddy

ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకోం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావును కోరుకున్నారు..

అందుకే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించాం అసెంబ్లీలో హరీష్ రావు చిట్ చాట్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ..  పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును…