Tag telangana news

సభ అందరిదీ.. మీ సొంతం కాదు

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్‌ డిమాండ్‌ గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం…

  సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

Seethamram Project

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లతో రైతు బంధు సీతారామ టన్నెల్ పనుల పరిశీలన  భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు…

అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

CM Revanth Reddy

ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు…

హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12 : హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలోని ట్రేసీలో తన నివాసంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. 1941లో హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ, భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం హైదరాబాద్ లో విషాదం ఆర్థిక ఇబ్బందులను తాళలేక దంపతులు తమ పిల్లలకు విషమిచ్చి వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్…

అసెంబ్లీ దంగల్..

Concerns about KCR's silence.. Criticism

అందరి చూపు కెసిఆర్‌ ‌పైనే.. నేటి నుంచే శాసన సభ బడ్జెట్‌ ‌సమావేశాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుపైనే రాష్ట్ర వ్యాప్తంగా…

హైద‌రాబాద్‌ రూపురేఖలు మార్చుతున్నాం..

నిధుల కొర‌త ఉన్నా అభివృద్ధికి వెనుకాడం కేటీఆర్ అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే టీడీఆర్‌పై ఆరోప‌ణ‌లు ఉప్ప‌ల్‌లో మీడియా స‌మావేశంలో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్టు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీ‌ధ‌ర్‌బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ అభివృద్ధి ఆప‌కుండా ప‌నులు చేస్తున్న‌ట్టు చెప్పారు.  టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిప‌ల్…

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ట్రిపుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు

Triple R-affected farmers take to the streets in Hyderabad

మార్కెట్‌ ‌ధరలకూ భూ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌నేషనల్‌ ‌మైవే అథారిటీ కార్యాలయం ముందు ధర్నా ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కల్పోతున్న బాధితులు హైదరాబాద్‌లో రోడ్డెక్కారు. తమను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌బంజారా హిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ‌బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెం…