Tag Telangana news updates

 నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ‌ప్రసంగం అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్‌ఎస్‌ ‌సన్నద్దం అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్‌ ‌ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు…

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం   ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్…

కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలి

రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నా.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తాడ్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం కొండపర్తి గ్రామంలో గవర్నర్ పర్యటించారు.…

విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల  సన్నగిల్లిన  విశ్వాసం పెంచడానికి  తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో…

అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు.…

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు కాంగ్రెస్‌ ‌నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి10 : ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, ‌శంకర్‌ ‌నాయక్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ…

మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది..?

రైతులపై వంచన ఒక్కటే రేవంత్‌కు తెలుసు: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8: మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్‌ ‌రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో మహిళలు కోటీశ్వరులు కాదు.. అప్పులపాలయ్యే పరిస్థితి…

నిమ్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌ ‌విజయవంతం

•ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స.. కోలుకుంటున్న పేషెంట్‌ •డాక్టర్లను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ •డోనర్‌ ‌కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపిన మంత్రి •అవయవదానంపై అవగాహన  కల్పించాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8: తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న 19 ఏండ్ల యువకుడికి నిమ్స్ ‌డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా…