Tag Telangana news updates

తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం

Rahul Gandhi

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం భార‌త్‌లో ఇంకా బ‌లంగా కుల వివక్ష కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కుల‌గ‌ణ‌న‌పై బిజెపీవి అర్థం లేని ఆరోప‌ణ‌లు ప్ర‌ధాని మోదీపై రాహుల్ విమ‌ర్శ‌నాస్త్రాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : తెలంగాణ‌లో జ‌రిగే కుల‌గ‌ణ‌న…

2050 – విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం

Warangal News

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు ఇన్న‌ర్‌, ఔట‌ర్ రింగ్ రోడ్డు కోసం భూసేక‌ర‌ణ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డి వ‌రంగ‌ల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : గొప్ప చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన…

జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల…

‌పత్తి రైతు కష్టం.. దలారుల పాలు..

మార్కెట్‌లో అడుగుడుగునా మోసాలతో చిత్తు •దలారుల వలలో చిక్కి రైతుల విలవిల •చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‘‘‌ప్రతి ఏటా వ్యవసాయ సీజన్‌ ‌వొస్తుందంటే చాలు.. మండల రైతాంగం పత్తి పంటపై ఎన్నో ఆశలు పెంచుకుంటోంది. ఒక్కోసారి కాలం కలిసిరాక  అప్పుల పాలై పత్తి రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.…

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…

గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌తో గంట‌కు మూడు కోట్ల వ‌డ్డీ..

Danasari Seethakka

కాస్మోటిక్‌, డైట్ చార్జీల పంపుపై హ‌ర్షం.. గిరిజ‌న విద్యార్థుల‌ను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి. గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 4 : గత ప్రభుత్వం అప్పుల కార‌ణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోంద‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా..…

బిసి కుల గణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు .

BC Caste Census Telangana

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు ఉన్నతాధికారులతో…

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…