Tag Telangana news updates

ఉ‌గ్రవాదిలా ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?

నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ):  ‌లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ ‌చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. రిమాండ్‌ ఆర్డర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ ‌చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని…

90,56,383 ‌నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 : ‌ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయండి

రీసెర్చ్ ‌యూనిట్‌ ‌ద్వారా అధ్యయనం చేయాలి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్ని సీరియస్‌ ‌గా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో ఎస్సీ,…

సీఎం రేవంత్‌ ‌నిర్లక్ష్యానికి 42 మంది విద్యార్థులు బలి

గురుకులాల్లో కానరాని వసతులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నల్లగొండ…

ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం..

ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు భర్తీ.. అన్ని లెక్కలు తేలుస్తాం.. అన్నీ బయటకు తీస్తాం కేసీఆర్‌.. అసెంబ్లీకి రా..! చర్చిద్దాం.. కేటీఆర్‌ ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌ ‌రావు ఫాంహౌస్‌ కొండపోచమ్మ సాగర్‌ ‌కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కు నీళ్ల కోసమే.. వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ‘‘పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి…

మాగనూర్ ఘటనపై ఆగ్రహం 

బాధ్యులపై కఠిన చర్యలు  సీ ఎం కలెక్టర్ కు ఆదేశాలు .. నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు…

లగచర్ల ప్రజాగ్రహం గురించి మరొకసారి…

ఒక వారం వారం శీర్షికలో గత వారం రాసిన విషయం మీదనే మరొకసారి రాయడం సాధారణంగా జరగదు. కాని వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజి భూసేకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజాగ్రహం తెలంగాణ సమాజానికీ, పాలనకూ, అభివృద్ధి నమూనాకూ, అమలవుతున్న పోలీసు రాజ్యానికీ సంబంధించి లోతైన ప్రశ్నలెన్నో లేవనెత్తుతున్నది గనుక దాని గురించి మళ్లీ మాట్లాడుకోవాలి.…

విజయోత్సవ సభ గ్రాండ్ స‌క్సెస్‌..

నాయకుల స‌మ‌ష్టి కృషితో విజ‌య‌వంతం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌ (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటిసారిగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన.. విజయోత్సవ సభ’  గ్రాండ్ స‌క్సెస్ అయింది.  ఈ విజయానికి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కొట్టవచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్‌ అం‌టేనే భిన్నాభిప్రాయాలుంటాయన్న దానికి…

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…