Tag Telangana news updates

ములుగు ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాలున్నాయ్‌..

Mulugu Encounter

వైద్య నిపుణల సమక్షంలో శవపరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్ ములుగు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : ములుగు జిల్లా ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంట‌ర్ పై పలు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈమేర‌కు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్య‌క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై…

పూర్తి కావొస్తున్న సమగ్ర కుటుంబ సర్వే

ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు వివరాలను గోప్యంగా ఉంచుతున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకారోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని…

మనోశక్తి తో ఎయిడ్స్ పై పోరాటం

అవగాహన అప్రమత్తత ముఖ్యం ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ మహమ్మారి మాత్రం ఇంకా మందు కనుక్కోలేదు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి రోగానికి మందులు ఉన్నాయి. రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం. అయితే ఇప్పటికీ…

ఆధునికత మాయలో యువత!

ఆధునికత మాయలో 5జీ ప్లస్‌గా అప్డేట్‌ అవుతూ అన్ని రంగాల్లో వేగంగా వెళ్ళడం తప్పని పరిస్థితి. శాస్త్రసాంకేతిక రంగాల్లో వొచ్చిన ఇంటర్‌ నెట్‌ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా ‘వేగం’ నేటియువతరపు తారక మంత్రం అయ్యింది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్‌ కు వెళ్లాలని, కాలేజ్‌…

ఐక్యతే మన ఆయుధం..

పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం పార్టీ విజయమే తమ గెలుపుగా భావించాలి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా లేవు పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు ఈవీఎంలపై పలు అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, నవంబర్‌ 29: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతానికి…

కాజీపేట‌ కోచ్‌ ‌ఫ్యాక్టరీపై క‌ద‌లిక‌

Movement on Kazipet Coach Factory

ఐదు దశాబ్దాల‌ పోరాట ఫలితం.. ఇప్పటికే రెండు సార్లు ఆశ‌ల‌పై నీళ్లు.. తాజా ఉత్తర్వులతో మళ్ళీ చిగురించిన ఆశలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీని అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తూ  కేంద్ర రైల్వేశాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ఐదు దశాబ్ధాలుగా ఈ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ ‌ప్రజల నిరీక్షణకు తెరపడినట్లయింది. సుమారు…

ఎండ్ ఆఫ్ ది బిగినింగ్!

End of the beginning!

ఇక వద్దనిపిస్తుంది బలవంతంగా లాగే తరుణం చాలనిపిస్తుంది ఉంటాను తేలికపాటి రెప్పలపై వాలుతాను ఏ సన్నని తీగలపై వర్షం వెలిసిన తర్వాత కునికి పాట్లు తీస్తూ ఏ మూలనో… ఇంకా రాలేదా తలుపు తీయలేదా ఇంట్లోకి పిలవలేదా వసంతాలకై వేటలు.. వెన్నెలకై వెతలు ఎవరిని చూసినా ఏ తలం చరిచినా అవే మాటలు అవే కూతల…

మరణం

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ మరణాన్నీ ప్రేమిస్తే జీవితాన్నీ జీవించడమే మర్చిపోతాం మృత్యువే లేక మనిషి గాథలు శూన్యవిలువలు మరణము ఏ ఘటనకి అధికరణమో ఎవరి కీ తెలుసు...? జీవిత మహా గ్రంథములో చివరి పేజీ కాదు మరణం మృత్యువనంతరం జీవితముంది జ్ఞాపకాల దొంతరలో నవోదయముంది అఖిల లోకానికి మరణం నవాబు ఆనందం దానికి గరీబు మరణం కాదు దుష్మన్ జీవించడమే ఇప్పుడోక పరిషాన్ డా.ఐ. చిదానందం చరవాణి - 880144335

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ…

రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

mla harees rao fire on congress govt

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…